ఆంధ్ర‌ప్ర‌దేశ్

YS Jagan Mohan Reddy addressing the media at YSRCP office in Tadepalli.

అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..

బుధవారం, 1 ఏప్రిల్ 2026, 9:09 సా.

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ రాజ‌ధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని, దానికి తాము వ్య‌తిరేక‌మ‌ని మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు.

AP CM Chandrababu Naidu speaking in Assembly about social media ban for children.

13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్.. చంద్రబాబు సంచలన ప్రకటన!

శుక్రవారం, 6 మార్చి 2026, 9:13 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వచ్చే 90 రోజుల్లో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

Deputy CM Pawan Kalyan speaking in Andhra Pradesh Assembly on Tirumala Laddu issue

లడ్డూ నెయ్యి కల్తీపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ నిప్పులు.. బాధ్యులను వదిలేది లేదు!

మంగళవారం, 24 ఫిబ్రవరి 2026, 6:05 సా.

తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి ఘ‌ట‌న‌లో బాధ్యుల‌ను క‌ఠినంగా శిక్షించాల్సిందేన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ల్యాణ్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి అంశంపై నిర్వ‌హించిన చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడారు.

Nara Lokesh offering a cricket match ticket to YS Jagan Mohan Reddy.

జగన్ అడిగితే టికెట్ నేనే కొనిస్తా.. క్రికెట్ మ్యాచ్‌పై లోకేష్ సెటైర్లు!

సోమవారం, 23 ఫిబ్రవరి 2026, 10:13 సా.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఫైన‌ల్‌కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తాన‌ని, కావాలంటే వైఎస్ జ‌గ‌న్‌కు కూడా ఓ టిక్కెట్‌ను తానే కొనుగోలు చేస్తాన‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అన్నారు.

Nandamuri Balakrishna and wife performing Bhoomi Puja in Hindupur.

హిందూపురంలో బాలకృష్ణ సొంత ఇల్లు.. భూమి పూజ చేసిన నందమూరి దంపతులు..

శుక్రవారం, 20 ఫిబ్రవరి 2026, 5:13 సా.

హిందూపురంలో తన సొంత ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో నందమూరి బాలకృష్ణ కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు శుక్రవారం (ఫిబ్ర‌వ‌రి 20, 2026) త‌న స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌తో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

YS Jagan Mohan Reddy criticising Chandrababu Naidu, Pawan Kalyan and Lokesh over special flights.

ఏపీ అప్పుల్లో ఉన్నా.. మీకు విలాసాలా?: జగన్ నిప్పులు

గురువారం, 19 ఫిబ్రవరి 2026, 9:36 సా.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్న సమయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

YSRCP leader Ambati Rambabu coming out of Rajahmundry Central Jail.

రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల

బుధవారం, 18 ఫిబ్రవరి 2026, 7:53 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌నే కేసుతోపాటు ప‌లు ఇత‌ర కేసుల్లో అరెస్టై రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు జైలు నుంచి విడుద‌ల‌య్యారు.

YS Jagan Mohan Reddy speaking about Tirumala Laddu controversy.

తిరుమ‌ల‌ లడ్డూ అంశంలో నిజాలు బయటపెడతాం: వైఎస్ జగన్

శుక్రవారం, 6 ఫిబ్రవరి 2026, 9:43 సా.

తిరుమ‌ల‌ లడ్డూ వివాదంలో కూటమి ప్రభుత్వపు జంగిల్ రాజ్ ను, అసత్య ప్రచారాన్ని బట్టబయలు చేయడానికి సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సహా అన్ని వేదికలను ఆశ్రయిస్తామ‌ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్పష్టం చేశారు.

AP CM Chandra Babu Naidu given clarity and updates on tirumala laddu issues.

తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో వైసీపీ హ‌యాంలో అక్ర‌మాలు జ‌రిగాయి: సీఎం చంద్ర‌బాబు

గురువారం, 5 ఫిబ్రవరి 2026, 4:00 సా.

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంద‌ర్భంగా గురువారం (ఫిబ్ర‌వరి 5, 2026) మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను కేవలం ప్రభుత్వ అధిపతిగా మాత్రమే కాకుండా వెంకటేశ్వర స్వామివారి భక్తుడిగా కూడా ఈ విషయాన్ని చూస్తున్నానని స్పష్టం చేశారు.

CM Chandrababu Naidu and Pawan Kalyan meeting in Undavalli.

సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ.. తిరుమల ‘సిట్’ రిపోర్ట్, నామినేటెడ్ పదవులపైనే చర్చ?

బుధవారం, 4 ఫిబ్రవరి 2026, 3:45 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖి భేటీగా దాదాపు రెండు గంటల పాటు కీలక అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం.

Next