వార్తలు
అల్లు అర్జున్కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!
అల్లు అర్జున్ యాక్టింగ్లోనే కాదు, డ్యాన్స్లోనూ ఎంతో ప్రావీణ్యులని అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు డ్యాన్స్ నేర్పింది తానేనని సీనియర్ నటి రాధిక అన్నారు. తాజాగా ఆట డ్యాన్స్ షోలో ఆమె జడ్జిగా పాల్గొని ఆ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!
ప్రస్తుతం తన ధ్యాస, దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని నటి సాయిపల్లవి స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో ఆమె పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి.
శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సెలబ్రిటీలు సైతం ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలను తమ సోషల్ ఖాతాల్లో షేర్ చేస్తూ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనేక చోట్ల, వృత్తి జీవితంలోనూ వారు సర్దుకుని పోవాల్సి వస్తుందని సినీ నటి సమంత అన్నారు.
ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ జట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫరీలతో ఓ సమావేశం నిర్వహించింది. ఇందులో 10 జట్లకు చెందిన కెప్టెన్లతోపాటు పలువురు అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు పాల్గొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో అమలు చేయనున్న మార్గదర్శకాలను వారు కెప్టెన్లకు వివరించారు.
ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్ను గురువారం (మార్చి 26, 2026) విడుదల చేసింది. పలు రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బీసీసీఐ ఏప్రిల్ 12, 2026 వరకు మాత్రమే షెడ్యూల్ను రిలీజ్ చేసింది.
చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో కనిపిస్తారన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్గా ఉండరు. అయితే తాజాగా ఆమె పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
‘ధురంధర్ 2’ రికార్డుల కోసం తిరుమల వెళ్లాల్సిందే.. సౌత్ సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు ప్రశంసల్లో ముంచెత్తారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఈ మూవీ గురించి తరచూ తన సోషల్ ఖాతాల్లో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
హీరోయిన్లతో ఏజ్ గ్యాప్పై అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. ‘హాలీవుడ్లో లేనిది ఇక్కడేంటి?’
సినిమాల్లో సీనియర్ హీరోలతో యంగ్ హీరోయిన్లు నటించడం సహజమే. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని భాషల్లోనూ ఎప్పటి నుంచో ఈ పంథా కొనసాగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకులు ఈ విషయం పట్ల సీనియర్ హీరోలను విమర్శిస్తూనే ఉంటారు.
‘ధురంధర్ 2’ ఇండస్ట్రీ కళ్లు తెరిపించింది.. అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు!
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న నేపథ్యంలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు ఇప్పటికే ఈ మూవీని మెచ్చుకున్నారు. ఈ జాబితాలో తాజాగా నటి అమీషా పటేల్ కూడా చేరిపోయారు.

















