Aditya Dhar
ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు.. తాను కలిసిన మొదటి దర్శకుడు ఆయనే అంటూ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నటి మృణాల్ ఠాకూర్ కెరీర్లో 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ తన ప్రారంభ దశల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఫిబ్రవరి 20, 2026న విడుదలకు సిద్ధమవుతున్న దో దీవానే సేహర్ మేన్ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటిస్తున్న మృణాల్, అవకాశాలు తనకు సులభంగా రాలేదని, వాటి కోసం తానే ముందుకు వెళ్లి ప్రయత్నించాల్సి వచ్చిందని తెలిపారు.








