Aditya Dhar
‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వసూళ్లలో దూసుకెళ్తోంది. గత చిత్రాల రికార్డులను కూడా ఈ మూవీ బ్రేక్ చేస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటోంది.
‘ధురంధర్ 2’ రికార్డుల కోసం తిరుమల వెళ్లాల్సిందే.. సౌత్ సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ సినిమాను ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు ప్రశంసల్లో ముంచెత్తారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఈ మూవీ గురించి తరచూ తన సోషల్ ఖాతాల్లో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
‘ధురంధర్ 2’ ఇండస్ట్రీ కళ్లు తెరిపించింది.. అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు!
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తూ ఘన విజయం సాధించి ముందుకు సాగుతున్న నేపథ్యంలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు ఇప్పటికే ఈ మూవీని మెచ్చుకున్నారు. ఈ జాబితాలో తాజాగా నటి అమీషా పటేల్ కూడా చేరిపోయారు.
4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..
రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం వరుసగా సెంచరీలతో బాక్సాఫీస్ను కుదిపేస్తూ, ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం దేశంలో రూ.411.12 కోట్ల వసూళ్లను దాటింది.
‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2 చిత్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సినిమాను ఆమె ఎండ్యూరెన్స్ టెస్ట్ గా అభివర్ణించడంతోపాటు భారీ నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.
బాక్సాఫీస్ వద్ద రణవీర్ సునామీ.. విడుదలకు ముందే ‘ధురంధర్ 2’ రూ.153 కోట్ల వసూళ్లు!
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ 2 చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19, 2026న థియేటర్లలో రిలీజ్ చేయనుండగా, ఇప్పటికే రూ.153 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది.
రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకోవడానికి ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రంతో ఆయన సిద్ధమవుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ అంచనాల సీక్వెల్ మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. మొదటి భాగం ఘన విజయానంతరం దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది.
ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు.. తాను కలిసిన మొదటి దర్శకుడు ఆయనే అంటూ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నటి మృణాల్ ఠాకూర్ కెరీర్లో 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ తన ప్రారంభ దశల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఫిబ్రవరి 20, 2026న విడుదలకు సిద్ధమవుతున్న దో దీవానే సేహర్ మేన్ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటిస్తున్న మృణాల్, అవకాశాలు తనకు సులభంగా రాలేదని, వాటి కోసం తానే ముందుకు వెళ్లి ప్రయత్నించాల్సి వచ్చిందని తెలిపారు.
















