Cricket News
‘ఆ 100 విజయాలు వేస్ట్’.. వరల్డ్ కప్ గెలిచాక గంభీర్ స్పీచ్! సూర్యకుమార్ షాకింగ్ రివీల్.
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక ప్రసంగం గురించి ఆసక్తికర వివరాలను వెల్లడించారు.
ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి పోరులో ఆర్సీబీ vs ఎస్ఆర్హెచ్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి దశ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ తొలి దశ మ్యాచ్లు మార్చి 28 నుంచి ఏప్రిల్ 12, 2026 వరకు జరగనున్నాయి.
వరల్డ్ కప్ నెగ్గిన ఆనందంలో అర్ష్దీప్కు ఐసీసీ షాక్.. ఫైనల్ మ్యాచ్లో ఏం జరిగిందంటే?
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకుంది.
‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆనంద క్షణాలను వారితో పంచుకుంటున్నారు. అందులో భాగంగానే వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కూడా స్వరాష్ట్రమైన కేరళకు చేరుకుని ఈ విజయాన్ని తన భార్య చారులత రమేష్తో కలిసి ఆస్వాదిస్తున్నాడు.
వరల్డ్ కప్ విన్నర్స్కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి మొత్తం రూ.131 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది.
హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మోడల్ మహీకా శర్మ!
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ చారిత్రాత్మక విజయాన్ని సంబరంగా జరుపుకున్న అభిమానులలో మోడల్ మహీకా శర్మ కూడా ఒకరు.
ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్సీబీ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార భాగస్వామి స్టార్ స్పోర్ట్స్ ఆదివారం, మార్చి 8, 2026న ప్రకటించింది. భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్కు ముందు ఈ ప్రకటన వెలువడింది.
అహ్మదాబాద్లో పరుగుల జాతర.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పిచ్ రిపోర్ట్ ఇదే!
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కోసం ఎరుపు, నలుపు మట్టితో కూడిన మిశ్రమ పిచ్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

















