వార్తలు
సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఓటమి పాలైన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయి పేలవమైన ప్రదర్శన చేయగా, రెండో మ్యాచ్లో 200కు పైగా భారీ స్కోరునే సాధించింది.
అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం తనను నిరాశకు గురి చేసిందని అభిషేక్ కోచ్, మాజీ క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్ అన్నారు. స్పోర్ట్స్ టాక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా జట్టుతో ఉండడమే కాకుండా జట్టు కోసం మ్యాచ్ లలో కఠినంగా శ్రమిస్తున్న అభిషేక్ను కాదని, కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్కు కెప్టెన్సీ అప్పగించడం సరికాదని
‘రామాయణం’ కోసం ఏఆర్ రెహమాన్ భారీ పారితోషికం.. ఆ ఫిగర్ చూసి ఫ్యాన్స్ షాక్!
పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న రామాయణ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ను ఇటీవలే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో రాముడిగా రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ను చూపించారు. భారీ ఎత్తున ప్రేక్షకులు ఈ లుక్కు ఫిదా అయ్యారు.
‘రాజా సాబ్’ చేదు జ్ఞాపకం.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్! మార్చి నెలలో ఆమెకు ఏమైంది?
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్కు టాలీవుడ్లో తొలి మూవీలోనే చేదు అనుభవం ఎదురైంది.ఆమె నటించిన రాజాసాబ్ మూవీ అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. అయితే ఆమె తెలుగులో మళ్లీ సినిమాలు చేస్తుందా, లేదా అన్నది తెలియదు కానీ, ప్రస్తుతం పలు ఇతర భాషలకు చెందిన చిత్రాలతో ఆమె బిజీగా ఉంది.
‘పెద్ది’ రిలీజ్ డేట్పై రామ్ చరణ్ క్లారిటీ.. ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా మాస్ జాతర!
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడంతో చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా పాటలు, టీజర్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి.
అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము వ్యతిరేకమని మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

















