వినోదం
టాలీవుడ్లో కొత్త రూల్.. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమా..?
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అండ్ గిల్డ్ ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ విషెస్.. ఆ లేఖలో ఏముందంటే?
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు ప్రధాని మోదీ వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా కాలంగా ఈ ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే.
సంపాదించడం కాదు.. దాచుకోవడం ముఖ్యం: తమన్నా ఫైనాన్షియల్ టిప్స్!
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును పొదుపు చేయకపోతే ఎంత సంపాదించినా చివరకు చేతిలో ఏమీ మిగలదని నటి తమన్నా భాటియా అన్నారు. సీఎన్బీసీ-టీవీ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
నా భర్త ఎప్పుడూ నాకు భారం అయ్యేలా ప్రవర్తించలేదు.. తాప్సీ ఎమోషనల్ కామెంట్స్!
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని నటి తాప్సీ అన్నారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
అక్షయ్ కుమార్ చెప్పిన ఆ మాటలే నా జీవితాన్ని మార్చేశాయి: మృణాల్ ఠాకూర్
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల ఆమె న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, బాడీ షేమింగ్ వంటి అంశాలపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ట్రోలర్లకు సమంత వార్నింగ్.. ఇక సహించేది లేదు! మే 15న మూవీ రిలీజ్..
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు. తాను లీడ్ రోల్లో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న మా ఇంటి బంగారం అనే మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆమె తాజాగా ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించారు.
మణిరత్నం-విజయ్ సేతుపతి మూవీలో సాయిపల్లవి.. ధనుష్ ప్లేస్లోకి ‘మక్కల్ సెల్వన్’!
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ సినిమాకు మణిరత్నం ఓకే చేశారని సమాచారం.
ఫిలింఫేర్ నిర్వాహకులపై నిహారిక అసహనం.. ఆ విషయంలో నిరాశ!
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినీ ఇండస్ట్రీల నుంచి నటీనటులు పాల్గొన్నారు.
అంజనాద్రి బెట్టలో ‘జై హనుమాన్’ ప్రారంభం.. షూటింగ్లో రిషబ్ శెట్టి!
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు జై హనుమాన్ అనే మూవీని సీక్వెల్గా ప్రకటించారు. కానీ ఆ మూవీని పట్టాలెక్కించడం ఆలస్యం అయింది.

















