దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కొందరు కరోనా సోకిన వారికి ఆయుర్వేదం మందులను వాడుతున్నారు. తాజాగా ఒక కోవిడ్ కేర్ సెంటర్ లో ఉన్న కరోనా రోగులకు గోమూత్రంతో తయారుచేసిన మందులను పంపిణీ చేస్తూ వారికి చికిత్స చేస్తున్న ఘటన గుజరాత్లో బనస్కాంత జిల్లాలో చోటుచేసుకుంది.ఇక్కడ కరోనా వైరస్ తేలికపాటి లక్షణాలు గల వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ కోవిడ్ సెంటర్కు వేదలక్షణ పంచగవ్య ఆయుర్వేద కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ అని పేరు పెట్టారు.
ప్రస్తుతం ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో 7 బాధితుల కరోనాకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ బాధితుల కోసం ఆవు పాలు, నెయ్యి,గోమూత్రంతో తయారు చేసినటువంటి ఆయుర్వేద మందును పంపిణీ చేస్తూ కరోనాకు చికిత్స చేస్తున్నట్లు గోశాల ట్రస్టీ మోహన్ జాదవ్ తెలిపారు. మే 5వ తేదీన ఈ కేర్ సెంటర్ ప్రారంభించగా ఇప్పటివరకు ఏడుగురు కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సెంటర్లో కరోనా చికిత్స కోసం బాధితుల నుంచి ఎటువంటి డబ్బులు లేకుండా ఉచితంగా 24 గంటలపాటు సేవలు చేస్తున్నామని మోహన్ జాదవ్ తెలిపారు.ఇద్దరు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కరోనా రోగులు 24 గంటల పాటు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…