దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కొందరు కరోనా సోకిన వారికి ఆయుర్వేదం మందులను వాడుతున్నారు. తాజాగా ఒక కోవిడ్ కేర్ సెంటర్ లో ఉన్న కరోనా రోగులకు గోమూత్రంతో తయారుచేసిన మందులను పంపిణీ చేస్తూ వారికి చికిత్స చేస్తున్న ఘటన గుజరాత్లో బనస్కాంత జిల్లాలో చోటుచేసుకుంది.ఇక్కడ కరోనా వైరస్ తేలికపాటి లక్షణాలు గల వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ కోవిడ్ సెంటర్కు వేదలక్షణ పంచగవ్య ఆయుర్వేద కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ అని పేరు పెట్టారు.
ప్రస్తుతం ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో 7 బాధితుల కరోనాకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ బాధితుల కోసం ఆవు పాలు, నెయ్యి,గోమూత్రంతో తయారు చేసినటువంటి ఆయుర్వేద మందును పంపిణీ చేస్తూ కరోనాకు చికిత్స చేస్తున్నట్లు గోశాల ట్రస్టీ మోహన్ జాదవ్ తెలిపారు. మే 5వ తేదీన ఈ కేర్ సెంటర్ ప్రారంభించగా ఇప్పటివరకు ఏడుగురు కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ సెంటర్లో కరోనా చికిత్స కోసం బాధితుల నుంచి ఎటువంటి డబ్బులు లేకుండా ఉచితంగా 24 గంటలపాటు సేవలు చేస్తున్నామని మోహన్ జాదవ్ తెలిపారు.ఇద్దరు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కరోనా రోగులు 24 గంటల పాటు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…