కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే పలువురు నిపుణులు, సంస్థలు చెప్పిన విషయం విదితమే. అయితే కరోనా వైరస్ గాలిలో ఎంత దూరం వరకు ప్రయాణిస్తుందనే విషయంపై అమెరికాకు చెందిన సీడీసీ తాజాగా స్పష్టతను ఇచ్చింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ సుమారుగా 3 నుంచి 6 అడుగుల దూరం వరకు వ్యాప్తి చెందుతుందని తెలిపింది.
కరోనా వైరస్ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, శ్వాసించినప్పుడు లేదా తుమ్మినప్పుడు పెద్ద బిందువులు వెంటనే కింద పడిపోతాయి. కానీ చిన్న బిందువులు 3 నుంచి 6 అడుగుల దూరం వరకు ప్రయాణిస్తాయి. అలాగే అవి గాలిలో ఎక్కువ సేపు యాక్టివ్గా ఉంటాయి. ఇక గాలి, వెలుతురు సరిగ్గా లేని ప్రాంతాల్లో కరోనా వ్యక్తులు ఉంటే వారి నుంచి విడుదలయ్యే వైరస్ కణాలు ఎక్కువ సేపు ఉంటాయి. అలాగే అవి అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ దూరం వెళ్తాయి.
ఇక కరోనా సోకిన వ్యక్తి వెళ్లిన మార్గంలో ఇతరులు కూడా వెళ్తే అలాంటి వారికి కూడా కరోనా సోకేందుకు అవకాశం ఉంటుందని సీడీసీ తెలిపింది. అందువల్ల ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు లేదా హ్యాండ్ వాష్లు, సబ్బులను ఉపయోగించాలని సూచించింది.
టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొంండ, రష్మిక మందన్న వివాహం చేసుకున్న నేపథ్యంలో ఓ చిన్నారి సోషల్ మీడియాలో వారిని ఓ…
తన విడాకుల విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎవరూ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తమిళనాడు…
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్…
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ భార్య సంగీత చెంగల్ పట్టు జిల్లా కోర్టులో మరో కొత్త పిటిషన్ దాఖలు…
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…