ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో మరణాలు సంభవించాయి. తాజాగా హర్యానా జిల్లాలో కొద్ది రోజుల వ్యవధిలో ఏకంగా 28 మరణాలు సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టిటోలి గ్రామంలో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం గ్రామాన్ని దిగ్భందం చేసింది.
అయితే ఈ గ్రామంలో మరణించిన 28 మంది కరోనా వైరస్ బారినపడి మరణించినట్లు అధికారులు గుర్తించారు.వీరందరూ చనిపోవడానికి మూడు రోజుల ముందు నుంచి ఎంతో జ్వరంతో బాధ పడుతూ మృతి చెందినట్లు భావించారు. గ్రామంలోని 28 మంది మహమ్మారి బారిన పడి చనిపోవడంతో అధికారులు అప్రమత్తమై గ్రామాన్ని కట్టుదిట్టం చేశారు.
కరోనా వైరస్ ఈ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం పోలీసులు గ్రామాన్నే కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఈ క్రమంలోని ఈ గ్రామంలో నివసించే ప్రజలు ఎవరూ కూడా గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా, ఇతర గ్రామస్తులు లోపలికి రాకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…