ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో మరణాలు సంభవించాయి. తాజాగా హర్యానా జిల్లాలో కొద్ది రోజుల వ్యవధిలో ఏకంగా 28 మరణాలు సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టిటోలి గ్రామంలో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం గ్రామాన్ని దిగ్భందం చేసింది.
అయితే ఈ గ్రామంలో మరణించిన 28 మంది కరోనా వైరస్ బారినపడి మరణించినట్లు అధికారులు గుర్తించారు.వీరందరూ చనిపోవడానికి మూడు రోజుల ముందు నుంచి ఎంతో జ్వరంతో బాధ పడుతూ మృతి చెందినట్లు భావించారు. గ్రామంలోని 28 మంది మహమ్మారి బారిన పడి చనిపోవడంతో అధికారులు అప్రమత్తమై గ్రామాన్ని కట్టుదిట్టం చేశారు.
కరోనా వైరస్ ఈ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం పోలీసులు గ్రామాన్నే కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఈ క్రమంలోని ఈ గ్రామంలో నివసించే ప్రజలు ఎవరూ కూడా గ్రామం నుంచి బయటకు వెళ్లకుండా, ఇతర గ్రామస్తులు లోపలికి రాకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు.
భారత్-యూఎస్ఏ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆడిన మ్యాచ్…
నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్…
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా…
భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు…
టెలికాం దిగ్గజం జియో కుటుంబ వినియోగదారుల కోసం బడ్జెట్కు అనుకూలమైన కొత్త పోస్ట్పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.449…
2023లో జపాన్కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్పై రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు…
హర్యానాలోని పానిపట్ రిఫైనరీ & పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో అప్రెంటిస్ నియామకాలకు Indian Oil Corporation Limited (IOCL) కొత్త నోటిఫికేషన్…
మారుతి దర్శకత్వంలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ది రాజా సాబ్…