కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ తెలంగాణలో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఆయన తాజాగా ప్రగతిభవన్కు చేరుకుని చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, ఇతర వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై చర్చించారు. అందులో భాగంగానే ఆయన లాక్డౌన్ విధించబోమని తెలిపారు. అయితే సమీక్షా సమావేశం అనంతరం ఆయన కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు ఏయే మెడిసిన్లు వేసుకోవాలో వివరించారు. వాటికి సంబంధించిన చిత్రాలను కింద అందజేయడం జరుగుతుంది. గమనించగలరు.
పైన తెలిపిన విధంగా మెడిసిన్లను కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు వాడాల్సి ఉంటుంది. కోవిడ్కు సంబంధించి స్వల్ప లక్షణాలు ఉన్నా సరే నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే పైన తెలిపిన విధంగా మందులను వేసుకోవాలని అధికారులు సూచించారు.
కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నవారు చాలా మంది టెస్టులు చేయించుకోవడం లేదని, పరిస్థితి చేయి దాటాక హాస్పిటల్స్కు వస్తున్నారని, అలాంటి స్థితిలో డాక్టర్లు కూడా ఏమీ చేయలేరని అన్నారు. కనుక లక్షణాలు కనిపించిన వెంటనే పైన తెలిపిన మందులను వేసుకుంటే పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉంటుందని తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…