కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ తెలంగాణలో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఆయన తాజాగా ప్రగతిభవన్కు చేరుకుని చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, ఇతర వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై చర్చించారు. అందులో భాగంగానే ఆయన లాక్డౌన్ విధించబోమని తెలిపారు. అయితే సమీక్షా సమావేశం అనంతరం ఆయన కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు ఏయే మెడిసిన్లు వేసుకోవాలో వివరించారు. వాటికి సంబంధించిన చిత్రాలను కింద అందజేయడం జరుగుతుంది. గమనించగలరు.
పైన తెలిపిన విధంగా మెడిసిన్లను కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు వాడాల్సి ఉంటుంది. కోవిడ్కు సంబంధించి స్వల్ప లక్షణాలు ఉన్నా సరే నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే పైన తెలిపిన విధంగా మందులను వేసుకోవాలని అధికారులు సూచించారు.
కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నవారు చాలా మంది టెస్టులు చేయించుకోవడం లేదని, పరిస్థితి చేయి దాటాక హాస్పిటల్స్కు వస్తున్నారని, అలాంటి స్థితిలో డాక్టర్లు కూడా ఏమీ చేయలేరని అన్నారు. కనుక లక్షణాలు కనిపించిన వెంటనే పైన తెలిపిన మందులను వేసుకుంటే పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉంటుందని తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…