కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ తెలంగాణలో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఆయన తాజాగా ప్రగతిభవన్కు చేరుకుని చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, ఇతర వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై చర్చించారు. అందులో భాగంగానే ఆయన లాక్డౌన్ విధించబోమని తెలిపారు. అయితే సమీక్షా సమావేశం అనంతరం ఆయన కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు ఏయే మెడిసిన్లు వేసుకోవాలో వివరించారు. వాటికి సంబంధించిన చిత్రాలను కింద అందజేయడం జరుగుతుంది. గమనించగలరు.
పైన తెలిపిన విధంగా మెడిసిన్లను కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు వాడాల్సి ఉంటుంది. కోవిడ్కు సంబంధించి స్వల్ప లక్షణాలు ఉన్నా సరే నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే పైన తెలిపిన విధంగా మందులను వేసుకోవాలని అధికారులు సూచించారు.
కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నవారు చాలా మంది టెస్టులు చేయించుకోవడం లేదని, పరిస్థితి చేయి దాటాక హాస్పిటల్స్కు వస్తున్నారని, అలాంటి స్థితిలో డాక్టర్లు కూడా ఏమీ చేయలేరని అన్నారు. కనుక లక్షణాలు కనిపించిన వెంటనే పైన తెలిపిన మందులను వేసుకుంటే పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉంటుందని తెలిపారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…