సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వారి పిల్లలను ఇండస్ట్రీకి, అభిమానులకు పరిచయం చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు వారి పిల్లలను పరిచయం చేస్తూ ఉండడం మన చూసాము.సురేఖ వాణి తన కూతురు సుప్రీత కలిసి చేసే వీడియోలు ఫోటో షూట్లు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుని తన కూతుర్ని పరిచయం చేశారు.
తాజాగా నటి హేమ కూడా తన కూతురు ఇషాతో కలసి సందడి చేస్తూ పలు వీడియోలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేశారు. తాజాగా హేమ తన కూతురుతో కలిసి మార్నింగ్ వాక్ కోసం కేబీఆర్ పార్క్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఓ చింత చెట్టును చూసి ఆగాలనిపించింది.ఇదే సమయంలో తాము చింతచిగురు కోస్తున్న దృశ్యాన్ని వీడియో తీస్తూనే కూతురుతో కలిసి అభిమానులతో లైవ్ చాట్ చేసింది హేమ. ఈ చింత చిగురుకు సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
ఈ క్రమంలోనే లైవ్ సెషన్ లోనే హేమను ఓ హాట్ అంటూ కామెంట్ చేయడంతో హేమ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.హాట్ ఏంట్రా నాయనా నన్ను చూస్తే పిచ్చాదానిలా ఉన్నా, ఎవరైనా చూస్తె చిల్లర వేస్తారు, అలాంటిది నీకు హాట్గా కనిపిస్తున్నానా… అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .తెలుగు, తమిళ, హిందీ, భాషలలో కలిపి సుమారు 200 సినిమాలకు పైగా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…