భార‌త‌దేశం

కరోనా బాధితులలో బ్లాక్ ఇన్ఫెక్షన్.. ప్రమాదం అంటున్న నిపుణులు?

దేశవ్యాప్తంగా కరోనాతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతుంటే తాజాగా మరొక ఇన్ఫెక్షన్ ప్రజలను వణికిస్తోంది. కరోనా బాధితులు ఎక్కువగా బ్లాక్ ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. బ్లాక్…

Tuesday, 11 May 2021, 11:13 AM

డబుల్ మాస్క్ ధరించడం పై మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం..!

కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి.అయితే డబల్…

Tuesday, 11 May 2021, 10:34 AM

మాతృ దినోత్సవం రోజు.. ఓ తల్లికి అవమానం!

మే 8న అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తల్లులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకొని పెద్ద ఎత్తున మాతృ దినోత్సవ వేడుకలను…

Monday, 10 May 2021, 4:51 PM

కరోనా రోగులకు గోమూత్రం పంపిణీ.. ఎక్కడో తెలుసా?

దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కొందరు కరోనా సోకిన వారికి ఆయుర్వేదం మందులను వాడుతున్నారు. తాజాగా ఒక కోవిడ్ కేర్ సెంటర్ లో ఉన్న…

Sunday, 9 May 2021, 3:27 PM

క‌రోనా వైర‌స్‌ను అడ్డుకోవాలంటే ఆవు మూత్రం తాగండి: బీజేపీ ఎమ్మెల్యే స‌ల‌హా

ఆవు మూత్రంలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని ఆయ‌ర్వేదం చెబుతోంది. దీన్ని కొంద‌రు సైంటిస్టులు నిరూపించారు కూడా. ప‌లు ఔష‌ధాల త‌యారీలో ఆవు మూత్రాన్ని ఉప‌యోగిస్తారు. అయితే ఆవు…

Saturday, 8 May 2021, 5:09 PM

దారుణం: కరోనా నుంచి కోలుకున్నారు.. కళ్ళు పోగొట్టుకున్నారు!

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రళయం సృష్టించడంతో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. మరికొంతమంది వ్యాధి నుంచి కోలుకునప్పటికీ ఇతర అనేక సమస్యలు వెంటాడుతున్నాయి.…

Saturday, 8 May 2021, 12:22 PM

దారుణం: ఒకే గ్రామంలో 28 మంది మృతి.. అష్ట దిగ్బంధనం చేసిన అధికారులు..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో మరణాలు సంభవించాయి. తాజాగా హర్యానా జిల్లాలో కొద్ది రోజుల వ్యవధిలో…

Friday, 7 May 2021, 2:09 PM

ఏకంగా కోవిడ్ రోగితో అసెంబ్లీ ముట్టడి.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో ఆక్సిజన్, పడకల సౌకర్యం లేక ఎంతోమంది ప్రాణాలు…

Friday, 7 May 2021, 1:49 PM

కరోనాతో తండ్రి మరణం.. చితిమంటల్లోకి దూకిన కూతురు!

కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది వైరస్ బారిన పడే చనిపోతుండగా మరి కొందరు భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఈ…

Thursday, 6 May 2021, 1:50 PM

దేశంలో క‌రోనా విస్ఫోట‌నం.. ఒకే రోజు రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు..

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఒకే రోజులో మ‌ళ్లీ రికార్డు స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా…

Thursday, 6 May 2021, 10:56 AM