దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కొందరు కరోనా సోకిన వారికి ఆయుర్వేదం మందులను వాడుతున్నారు. తాజాగా ఒక కోవిడ్ కేర్ సెంటర్ లో ఉన్న…
ఆవు మూత్రంలో ఔషధ గుణాలు ఉంటాయని ఆయర్వేదం చెబుతోంది. దీన్ని కొందరు సైంటిస్టులు నిరూపించారు కూడా. పలు ఔషధాల తయారీలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తారు. అయితే ఆవు…
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రళయం సృష్టించడంతో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. మరికొంతమంది వ్యాధి నుంచి కోలుకునప్పటికీ ఇతర అనేక సమస్యలు వెంటాడుతున్నాయి.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో మరణాలు సంభవించాయి. తాజాగా హర్యానా జిల్లాలో కొద్ది రోజుల వ్యవధిలో…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో ఆక్సిజన్, పడకల సౌకర్యం లేక ఎంతోమంది ప్రాణాలు…
కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది వైరస్ బారిన పడే చనిపోతుండగా మరి కొందరు భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఈ…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఒకే రోజులో మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా…
మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 57,640 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 920 మంది చనిపోయారు. ఈ క్రమంలో…
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతోమంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ క్రమంలోనే ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టి ఆక్సిజన్ సరఫరా అందిస్తున్నప్పటికీ చాలా…
ప్రస్తుతమున్న ఈ పరిస్థితులలో ప్రముఖ క్యాబ్ సంస్థ "ఉబెర్" కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా వ్యాక్సిన్ కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి వినియోగదారులకు ఈ సమస్త బంపర్ ఆఫర్…