ఆవు మూత్రంలో ఔషధ గుణాలు ఉంటాయని ఆయర్వేదం చెబుతోంది. దీన్ని కొందరు సైంటిస్టులు నిరూపించారు కూడా. పలు ఔషధాల తయారీలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తారు. అయితే ఆవు మూత్రం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు నయం అయ్యే మాట ఆయుర్వేదం ప్రకారం నిజమే అయినప్పటికీ కరోనా వైరస్ తగ్గుతుందని ఎక్కడా చెప్పలేదు. ఈ దిశగా ఎవరూ ప్రయోగాలు కూడా చేయలేదు. కానీ ఉత్తర ప్రదేశ్కు చెందిన ఆ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం ఆవు మూత్రం తాగితే కరోనా రాకుండా అడ్డుకోవచ్చని తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లా బైరియా ప్రాంతానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ రాకుండా అడ్డుకోవాలంటే ఆవు మూత్రం తాగాలని చెప్పారు. అంతేకాదు ఆయన కెమెరా ఎదుట ఆవు మూత్రం తాగి చూపించారు. కరోనా రాకుండా ఉండాలంటే ఆవు మూత్రాన్ని రోజూ రెండు, మూడు గుక్కల చొప్పున నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగాలని సూచించారు. ఆవు మూత్రం తాగాక 30 నిమిషాల పాటు ఏమీ తీసుకోకూడదని అన్నారు.
అయితే ఆవు మూత్రం తాగితే కరోనా వస్తుందో, రాదో చెప్పలేము కానీ ఉత్తరప్రదేశ్లో రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్క రోజే అక్కడ కొత్తగా 28,076 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 372 మంది చనిపోయారు. మొత్తం 14,53,679 మందికి కరోనా సోకగా, 14,873 మంది చనిపోయారు.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…