సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత పురోహితులు తీర్థం ప్రసాదంగా ఇస్తారు. అయితే తీర్థం ఆలయంలో ఒకసారి కాకుండా మూడు సార్లు ఇవ్వడం మనం చూస్తుంటాం. ఈ విధంగా తీర్థం మూడుసార్లు ఇవ్వడానికి గల కారణం ఏమిటో చాలా మందికి తెలియదు. అయితే తీర్థం మూడుసార్లు ఇవ్వడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయానికి వెళ్ళినప్పుడు పురోహితులు తీర్థం వేసేముందు అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర దుర్గా విష్ణు పాదోదకం పావనం అనే మంత్రాన్ని చదువుతూ తీర్థాన్ని వేస్తారు. అకాల మరణాన్ని తప్పించే శక్తి, రోగాలను నివారించే పాపక్షయం కనుక తీర్థం తీసుకునేటప్పుడు మనస్సు భగవంతుడిపై ఉంచి తీర్థం తీసుకోవాలి.
ఇక మొదటిసారి తీర్థం వేసినప్పుడు మానసిక, శారీరక శుద్ధి జరుగుతుంది. రెండవసారి తీర్థ వేసినప్పుడు న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కబడతాయి. ఇక మూడో సారి తీర్థం తీసుకునేటప్పుడు పరమేశ్వరుడికి పరమ పవిత్రమైన నమస్కారం చేసి తీర్థం తీసుకోవాలని పురోహితులు చెబుతున్నారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…