మే 8న అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు తమ తల్లులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకొని పెద్ద ఎత్తున మాతృ దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటారు. కానీ ఈ మాతృ దినోత్సవం రోజున ఓ తల్లికి ఎంతో అవమానం జరిగింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తోందో తెలిసిందే. ఈ క్రమంలోనే రాజస్థాన్లోని ఝహల్వార్లో ఓ మహిళ కరోనా బారిన పడింది.
ఈమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా మాతృ దినోత్సవం రోజున మరణించింది.అయితే ఈమెకు దహన సంస్కారాలు నిర్వహించడానికి ఆస్పత్రి అధికారులు నిరాకరించారు.ఆ తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం కోసం ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆ తల్లి కొడుకులు, బంధువులు ఎంత వేడుకున్నా అధికారుల మనసు కరగలేదు.
ఈ క్రమంలోనే గ్రామస్తులు కూడా తన తల్లి అంతిమ సంస్కారాలకు సహకరించకపోవడంతో చేసేదేమీ లేక ఆ తల్లి పిల్లలు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ క్రమంలోనే తోపుడు బండిపై తన తల్లి శవాన్ని ఉంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్మశాన వాటికకు ఆ తల్లి మృతదేహాన్ని తోపుడు బండి పైన తీసుకెళ్లి దహన సంస్కరణలు నిర్వహించారు. ఈ విధంగా మాతృ దినోత్సవం రోజునే ఈ తల్లికి ఎంతో అవమానం జరిగింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…