దేశవ్యాప్తంగా కరోనాతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతుంటే తాజాగా మరొక ఇన్ఫెక్షన్ ప్రజలను వణికిస్తోంది. కరోనా బాధితులు ఎక్కువగా బ్లాక్ ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. బ్లాక్ ఇన్ఫెక్షన్ ను ముకోర్మైకోసస్ అని పిలుస్తారు. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ గురికావడంతో అధికారులు ఎంతో ఆందోళన చెందుతున్నారు.
గత 15 రోజుల నుంచి సూరత్ లో 40 మంది ఈ ఇన్ఫెక్షన్ బారిన పడగా ఎనిమిది మంది కంటిచూపును కోల్పోయారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 200 మంది ఈ బ్లాక్ ఇన్ఫెక్షన్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ విధమైనటువంటి పరిస్థితులలో బ్లాక్ ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కంటిచూపును కోల్పోవడమే కాకుండా ఈ వ్యాధి వల్ల 50 శాతం పైగా మరణాల రేటు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా సోకిన వారిలో లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిలో ఈ విధమైనటువంటి బ్లాక్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. ఇది మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రెండు మూడు రోజులలో ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ బయటపడటంతో చాలా మంది కంటిచూపును కోల్పోతున్నారు. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ వల్ల మరణం కూడా సంభవించవచ్చుని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…