చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ప్రత్యేక పాట రత్తాలు రత్తాలు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ పాటలో చిరంజీవి సరసన రాయ్ లక్ష్మి ఎంతో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈమెకు తెలుగులో నాయికగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలలో ప్రత్యేక పాటకి పరిమితం అయింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాయ్ లక్ష్మి నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె కేకులు కట్ చేస్తూ బర్త్ డే ,మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈమె మాత్రం ఎంజాయ్ చేస్తూ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. అందరూ ఎన్నో కష్టాలు పడుతుంటే మీరు మాత్రం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా… అంటూ మండిపడుతున్నారు. మరి కొంతమంది సినిమాలు లేవని సోషల్ మీడియాలో డబ్బుల కోసం ఇలా చేస్తున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…