చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ప్రత్యేక పాట రత్తాలు రత్తాలు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ పాటలో చిరంజీవి సరసన రాయ్ లక్ష్మి ఎంతో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈమెకు తెలుగులో నాయికగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలలో ప్రత్యేక పాటకి పరిమితం అయింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాయ్ లక్ష్మి నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె కేకులు కట్ చేస్తూ బర్త్ డే ,మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈమె మాత్రం ఎంజాయ్ చేస్తూ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. అందరూ ఎన్నో కష్టాలు పడుతుంటే మీరు మాత్రం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా… అంటూ మండిపడుతున్నారు. మరి కొంతమంది సినిమాలు లేవని సోషల్ మీడియాలో డబ్బుల కోసం ఇలా చేస్తున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…