చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ప్రత్యేక పాట రత్తాలు రత్తాలు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ పాటలో చిరంజీవి సరసన రాయ్ లక్ష్మి ఎంతో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈమెకు తెలుగులో నాయికగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలలో ప్రత్యేక పాటకి పరిమితం అయింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాయ్ లక్ష్మి నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె కేకులు కట్ చేస్తూ బర్త్ డే ,మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈమె మాత్రం ఎంజాయ్ చేస్తూ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. అందరూ ఎన్నో కష్టాలు పడుతుంటే మీరు మాత్రం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా… అంటూ మండిపడుతున్నారు. మరి కొంతమంది సినిమాలు లేవని సోషల్ మీడియాలో డబ్బుల కోసం ఇలా చేస్తున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…