దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రళయం సృష్టించడంతో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. మరికొంతమంది వ్యాధి నుంచి కోలుకునప్పటికీ ఇతర అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం కరోనా బారినపడి కోలుకున్న వారు కంటి చూపు కోల్పోతున్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు.
తాజాగా గుజరాత్ లోని సూరత్లో ఏకంగా 8 మంది కంటిచూపు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ విషయం తీవ్ర కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఫంగస్ బారినపడి సుమారు 40 మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు.సూరత్లో కంటిచూపు పోయిందని 8 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు. తమ కంటిచూపు మందగించిందని వైద్యులను సంప్రదించగా వైద్యులు పరిశీలిస్తే బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మిసిస్) అనేది రావడంతో వారి చూపు కోల్పోయిందని వైద్యులు తెలిపారు.
ఈ విధమైనటువంటి ఫంగస్ ఏర్పడటం వల్ల ఎంతో ప్రమాదకరం అని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా రక్తపోటు,షుగర్ వంటి వ్యాధుల సమస్యతో బాధపడే వారిలో ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయనీ డాక్టర్లు చెబుతున్నారు.ఈ ఫంగస్ వల్ల కొందరు కంటి చూపు కోల్పోగా మరి కొందరిలో మరణం కూడా సంభవిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…