దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో పౌరులకు అనేక రకాల స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎందులో ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి పోస్టాఫీసులు అందిస్తున్న అనేక స్కీమ్లలో డబ్బులను పొదుపు చేస్తే కొన్ని ఏళ్లకు రెట్టింపు మొత్తంలో డబ్బును పొందవచ్చు. మరి ఆ స్కీమ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఇందులో 1-3 ఏళ్ల పాటు డబ్బును పొదుపు చేయవచ్చు. ఏడాదికి 5.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇందులో డబ్బును పొదుపు చేస్తే 13 ఏళ్లకు రెట్టింపు మొత్తంలో డబ్బు పొందవచ్చు. ఇందులో 5 ఏళ్ల పాటు కూడా పొదుపు చేయవచ్చు. దీంతో 6.7 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇక 5 ఏళ్ల డిపాజిట్ స్కీమ్ తీసుకుంటే 10 ఏళ్ల 9 నెలలకు రెట్టింపు మొత్తంలో డబ్బును పొందవచ్చు.
పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో డబ్బును పొదుపు చేస్తే 18 ఏళ్లకు రెట్టింపు మొత్తం లభిస్తుంది. ఏడాదికి 4 శాతం వడ్డీ చెల్లిస్తారు.
రికరింగ్ డిపాజిట్స్ (ఆర్డీ) స్కీమ్లో పెట్టే డబ్బులకు ఏడాదికి 5.8 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇందులో 12 ఏళ్ల 5 నెలల పాటు డబ్బును పొదుపు చేస్తే రెట్టింపు మొత్తంలో లాభం పొందవచ్చు.
ఇందులో 6.6 శాడం వడ్డీని ఏడాదికి చెల్లిస్తారు. 10.91 ఏళ్లలో పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది.
వృద్ధులకు పోస్టాఫీస్ అందిస్తున్న సేవింగ్స్ స్కీమ్ ఇది. ఇందులో వారికి ఏడాదికి 7.4 శాతం వడ్డీని చెల్లిస్తారు. 9.73 ఏళ్లలో పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది.
పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకంలో ఏడాదికి 7.1 శాతం వడ్డీ చెల్లిస్తారు. 15 ఏళ్ల పాటు పొదుపు చేయాలి. 10.14 ఏళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది.
ఆడపిల్లల కోసం అందజేస్తున్న పథకం ఇది. ఇందులో ఏడాదికి 7.6 శాతం వడ్డీని చెల్లిస్తారు. 9 ఏళ్ల 6 నెలలకు డబ్బులు రెట్టింపు అవుతాయి.
దీంట్లో ఏడాదికి 6.8 శాతం వడ్డీని పొందవచ్చు. 5 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. 10 ఏళ్ల 7 నెలలకు డబ్బులు రెట్టింపు అవుతాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…