దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో పౌరులకు అనేక రకాల స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎందులో ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి పోస్టాఫీసులు అందిస్తున్న అనేక స్కీమ్లలో డబ్బులను పొదుపు చేస్తే కొన్ని ఏళ్లకు రెట్టింపు మొత్తంలో డబ్బును పొందవచ్చు. మరి ఆ స్కీమ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఇందులో 1-3 ఏళ్ల పాటు డబ్బును పొదుపు చేయవచ్చు. ఏడాదికి 5.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇందులో డబ్బును పొదుపు చేస్తే 13 ఏళ్లకు రెట్టింపు మొత్తంలో డబ్బు పొందవచ్చు. ఇందులో 5 ఏళ్ల పాటు కూడా పొదుపు చేయవచ్చు. దీంతో 6.7 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇక 5 ఏళ్ల డిపాజిట్ స్కీమ్ తీసుకుంటే 10 ఏళ్ల 9 నెలలకు రెట్టింపు మొత్తంలో డబ్బును పొందవచ్చు.
పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో డబ్బును పొదుపు చేస్తే 18 ఏళ్లకు రెట్టింపు మొత్తం లభిస్తుంది. ఏడాదికి 4 శాతం వడ్డీ చెల్లిస్తారు.
రికరింగ్ డిపాజిట్స్ (ఆర్డీ) స్కీమ్లో పెట్టే డబ్బులకు ఏడాదికి 5.8 శాతం వడ్డీ చెల్లిస్తారు. ఇందులో 12 ఏళ్ల 5 నెలల పాటు డబ్బును పొదుపు చేస్తే రెట్టింపు మొత్తంలో లాభం పొందవచ్చు.
ఇందులో 6.6 శాడం వడ్డీని ఏడాదికి చెల్లిస్తారు. 10.91 ఏళ్లలో పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది.
వృద్ధులకు పోస్టాఫీస్ అందిస్తున్న సేవింగ్స్ స్కీమ్ ఇది. ఇందులో వారికి ఏడాదికి 7.4 శాతం వడ్డీని చెల్లిస్తారు. 9.73 ఏళ్లలో పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది.
పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకంలో ఏడాదికి 7.1 శాతం వడ్డీ చెల్లిస్తారు. 15 ఏళ్ల పాటు పొదుపు చేయాలి. 10.14 ఏళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది.
ఆడపిల్లల కోసం అందజేస్తున్న పథకం ఇది. ఇందులో ఏడాదికి 7.6 శాతం వడ్డీని చెల్లిస్తారు. 9 ఏళ్ల 6 నెలలకు డబ్బులు రెట్టింపు అవుతాయి.
దీంట్లో ఏడాదికి 6.8 శాతం వడ్డీని పొందవచ్చు. 5 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. 10 ఏళ్ల 7 నెలలకు డబ్బులు రెట్టింపు అవుతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…