చాలా మందికి ఎప్పుడూ ఏవో సమస్యలు ఉంటుంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతోపాటు ఏ పని చేసినా కొందరికి కలసి రాదు. దీంతో వారు ఎప్పుడూ తీవ్ర ఆందోళన చెందుతుంటారు. అయితే కింద తెలిపిన వాస్తు టిప్ను పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఇంట్లో మట్టి కుండను ఏ దిశలో పెడితే శుభం కలుగుతుందో వాస్తు శాస్త్ర పండితులు ఆచార్య ఇందు ప్రకాష్ వివరించారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో నీటితో నింపిన మట్టి కుండను పెట్టాలి. దీంతో శుభం కలుగుతుంది.
ఉత్తర దిశలో నీటితో నింపిన మట్టి కుండను ఉంచడం వల్ల వరుణ దేవుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లోని అందరిపై వరుణ దేవుడి కటాక్షం కలుగుతుంది. ఇంట్లో అందరికీ ఉండే భయాలు, అసౌకర్యాలు తొలగిపోతాయి. ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వారిలో మధ్య వయస్కులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇంట్లో ఉన్న అందరికీ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…