చాలా మందికి ఎప్పుడూ ఏవో సమస్యలు ఉంటుంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతోపాటు ఏ పని చేసినా కొందరికి కలసి రాదు. దీంతో వారు ఎప్పుడూ తీవ్ర ఆందోళన చెందుతుంటారు. అయితే కింద తెలిపిన వాస్తు టిప్ను పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఇంట్లో మట్టి కుండను ఏ దిశలో పెడితే శుభం కలుగుతుందో వాస్తు శాస్త్ర పండితులు ఆచార్య ఇందు ప్రకాష్ వివరించారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో నీటితో నింపిన మట్టి కుండను పెట్టాలి. దీంతో శుభం కలుగుతుంది.
ఉత్తర దిశలో నీటితో నింపిన మట్టి కుండను ఉంచడం వల్ల వరుణ దేవుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లోని అందరిపై వరుణ దేవుడి కటాక్షం కలుగుతుంది. ఇంట్లో అందరికీ ఉండే భయాలు, అసౌకర్యాలు తొలగిపోతాయి. ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వారిలో మధ్య వయస్కులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇంట్లో ఉన్న అందరికీ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…