చాలా మందికి ఎప్పుడూ ఏవో సమస్యలు ఉంటుంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతోపాటు ఏ పని చేసినా కొందరికి కలసి రాదు. దీంతో వారు ఎప్పుడూ తీవ్ర ఆందోళన చెందుతుంటారు. అయితే కింద తెలిపిన వాస్తు టిప్ను పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఇంట్లో మట్టి కుండను ఏ దిశలో పెడితే శుభం కలుగుతుందో వాస్తు శాస్త్ర పండితులు ఆచార్య ఇందు ప్రకాష్ వివరించారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో నీటితో నింపిన మట్టి కుండను పెట్టాలి. దీంతో శుభం కలుగుతుంది.
ఉత్తర దిశలో నీటితో నింపిన మట్టి కుండను ఉంచడం వల్ల వరుణ దేవుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంట్లోని అందరిపై వరుణ దేవుడి కటాక్షం కలుగుతుంది. ఇంట్లో అందరికీ ఉండే భయాలు, అసౌకర్యాలు తొలగిపోతాయి. ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వారిలో మధ్య వయస్కులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఇంట్లో ఉన్న అందరికీ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…