దేశవ్యాప్తంగా కరోనా తాండవం చేస్తున్న నేపథ్యంలో డాక్టర్లు వైద్య సిబ్బంది కనిపించే దేవుళ్ళుగా కరోనాతో పోరాడుతున్న ఎంతోమందికి ప్రాణాలను నిలబెట్టారు. ఈ క్రమంలోనే రోజురోజుకు కేసులు పెరుగుతున్న…
భారత్లో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్లను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో…
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో పంజా విసురుతోంది. అప్పటివరకు బాగా ఉన్నవారు ఉన్నఫలంగా కుప్పకూలి ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులలో ఆస్పత్రిలో సరైన సదుపాయాలు…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపించిన ఈ కరోనా పరిస్థితులలో ఏది నిజమో, ఏది అపోహ తెలియని సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఏం చేయాలి, ఏం చేయకూడదో…
కరోనా వల్ల ఓ వైపు ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది నరక యాతన అనుభవిస్తున్నారు. రోజూ కొన్ని గంటల…
కోవిడ్ మహమ్మారి ఇప్పటికే ఎన్నో లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఆత్మీయులను దూరం చేసింది. కన్నవాళ్లను, కుటుంబ సభ్యులను, స్నేహితులను పోగొట్టుకున్న ఎంతో మంది తీవ్ర విషాదంలో…
దేశ వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి 18-44 ఏళ్ల వయస్సు వారికి కోవిడ్ టీకాలను వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాలు మాత్రం…
దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు 3.50 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని, కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రం…
భారత దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆస్పత్రి చేరే వారి సంఖ్య అధికం అయ్యింది. ఆస్పత్రిలో సరైన ఆక్సిజన్, యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ లేకపోవడంతో…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. రోజుకు 3.50 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అనేక హాస్పిటళ్లలో…