మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 57,640 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 920 మంది చనిపోయారు. ఈ క్రమంలో…
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతోమంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ క్రమంలోనే ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టి ఆక్సిజన్ సరఫరా అందిస్తున్నప్పటికీ చాలా…
ప్రస్తుతమున్న ఈ పరిస్థితులలో ప్రముఖ క్యాబ్ సంస్థ "ఉబెర్" కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా వ్యాక్సిన్ కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి వినియోగదారులకు ఈ సమస్త బంపర్ ఆఫర్…
దేశవ్యాప్తంగా కరోనా తాండవం చేస్తున్న నేపథ్యంలో డాక్టర్లు వైద్య సిబ్బంది కనిపించే దేవుళ్ళుగా కరోనాతో పోరాడుతున్న ఎంతోమందికి ప్రాణాలను నిలబెట్టారు. ఈ క్రమంలోనే రోజురోజుకు కేసులు పెరుగుతున్న…
భారత్లో కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్లను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో…
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో పంజా విసురుతోంది. అప్పటివరకు బాగా ఉన్నవారు ఉన్నఫలంగా కుప్పకూలి ఆస్పత్రి పాలవుతున్నారు. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులలో ఆస్పత్రిలో సరైన సదుపాయాలు…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపించిన ఈ కరోనా పరిస్థితులలో ఏది నిజమో, ఏది అపోహ తెలియని సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఏం చేయాలి, ఏం చేయకూడదో…
కరోనా వల్ల ఓ వైపు ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది నరక యాతన అనుభవిస్తున్నారు. రోజూ కొన్ని గంటల…
కోవిడ్ మహమ్మారి ఇప్పటికే ఎన్నో లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఆత్మీయులను దూరం చేసింది. కన్నవాళ్లను, కుటుంబ సభ్యులను, స్నేహితులను పోగొట్టుకున్న ఎంతో మంది తీవ్ర విషాదంలో…
దేశ వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి 18-44 ఏళ్ల వయస్సు వారికి కోవిడ్ టీకాలను వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాలు మాత్రం…