ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపించిన ఈ కరోనా పరిస్థితులలో ఏది నిజమో, ఏది అపోహ తెలియని సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలియడం లేదు.కొందరు వీటిని తీసుకోవడం వల్ల కరోనా వ్యాపించదని ప్రచారం చేయగా మరికొందరు వీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందని లేనిపోని అపోహలు కల్పిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొందరు భయాందోళనకు గురై మరణం పొందుతున్నారు.
ఇక మందుల విషయానికి వస్తే కొంతమంది లేనిపోని యాంటీబయోటిక్స్పై ఆధారపడుతుండగా.. మరికొంతమంది రెమ్డెసివిర్ ఇంజక్షన్ తప్ప మరేది ప్రాణాలను కాపాడే లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైద్యుల పర్యవేక్షణలో కాకుండా పాజిటివ్ అని తెలియగానే సొంత వైద్యం ప్రయత్నిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇకపోతే తాగునీటిలో వైరస్ కలుషితమైన, ఆ నీటిని ఇతరులు తాగడం ద్వారా కరోనా వస్తుందేమోనని భయపడుతుంటారు.అయితే వైరస్ కలుషితమైన నీటిని తాగటం వల్ల కరోనా వ్యాపించదని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితేపాజిటివ్ ఉన్న వ్యక్తి ఈతకొలనుకి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి దగ్గరగా ఉండే ఇతరులకు ఈ వైరస్ వ్యాపిస్తుందని, కరోనా కలుషిత నీటి ద్వారా వైరస్ వ్యాపించదని నిపుణులు తెలియజేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…