ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపించిన ఈ కరోనా పరిస్థితులలో ఏది నిజమో, ఏది అపోహ తెలియని సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలియడం లేదు.కొందరు వీటిని తీసుకోవడం వల్ల కరోనా వ్యాపించదని ప్రచారం చేయగా మరికొందరు వీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందని లేనిపోని అపోహలు కల్పిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొందరు భయాందోళనకు గురై మరణం పొందుతున్నారు.
ఇక మందుల విషయానికి వస్తే కొంతమంది లేనిపోని యాంటీబయోటిక్స్పై ఆధారపడుతుండగా.. మరికొంతమంది రెమ్డెసివిర్ ఇంజక్షన్ తప్ప మరేది ప్రాణాలను కాపాడే లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైద్యుల పర్యవేక్షణలో కాకుండా పాజిటివ్ అని తెలియగానే సొంత వైద్యం ప్రయత్నిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇకపోతే తాగునీటిలో వైరస్ కలుషితమైన, ఆ నీటిని ఇతరులు తాగడం ద్వారా కరోనా వస్తుందేమోనని భయపడుతుంటారు.అయితే వైరస్ కలుషితమైన నీటిని తాగటం వల్ల కరోనా వ్యాపించదని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితేపాజిటివ్ ఉన్న వ్యక్తి ఈతకొలనుకి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి దగ్గరగా ఉండే ఇతరులకు ఈ వైరస్ వ్యాపిస్తుందని, కరోనా కలుషిత నీటి ద్వారా వైరస్ వ్యాపించదని నిపుణులు తెలియజేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…