ప్రస్తుతకాలంలో భోజనం చేసేటప్పుడు చాలామంది టీవీలకు అతుక్కుపోవడం, సెల్ ఫోన్ లో లీనమైపోతూ భోజనం చేస్తున్నారు. ఈ విధంగా భోజనాన్ని తినటం వల్ల అన్నపూర్ణా దేవి ఆగ్రహానికి బలి కావాల్సిందేనని పండితులు చెబుతున్నారు. అందుకే భోజనం తినేటప్పుడు ఎంతో నిగ్రహంతో భోజనం చేయాలి.
భోజనం చేసే ముందు కాళ్ళు చేతులను శుభ్రంగా కడిగి తూర్పు లేదా ఉత్తర దిశ వైపు కూర్చొని భోజనం చేయాలి. అదేవిధంగా భోజనం తినేటప్పుడు ఎలాంటి పరిస్థితులలో కూడా మధ్యలో లేవకూడదు. అలాగే కొంతమంది భోజనం చేసేటప్పుడు ఎంగిలి చేతితో వడ్డించుకుంటారు అలా ఎప్పుడూ చేయకూడదు.
ప్రస్తుతం జరిగే శుభకార్యాలలో భోజనాలు నిలబడి తినడం మనం చూస్తుంటాము. ఈ విధంగా తినటం వల్ల క్రమంగా దరిద్రులు అవుతారని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా కొందరు కంచం ఒడిలో పెట్టుకొని తింటారు. ఈ విధంగా ఎప్పుడూ భోజనం చేయకూడదు. మరికొందరు తినే ఆహార పదార్థాలు రుచిగా లేవని వాటిని పడేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్నం పడేయటం వల్ల తీరని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…