ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ప్రజలు భారీగా నగదును తమ వద్ద పెట్టుకున్నారు. బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేసేందుకు వెనుకాడారు. తరువాత రూ.2000…
దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది.ఈ క్రమంలోనే రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు సంభవించడంతో ప్రజలలో తీవ్ర ఆందోళన…
భారతదేశంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్నటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను దేశవ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ విషయంలో…
కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న వారు ప్రోనింగ్ టెక్నిక్ ద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ను పెంచుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపిన విషయం…
మహారాష్ట్రతో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సజావుగా సరఫరా అయ్యేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.…
కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించిన విషయం విదితమే. ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. అయితే…
గత కొద్ది రోజుల వరకు చికెన్ ధర మార్కెట్లో కేజీకి రూ.270 వరకు పలికిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కిలో…
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా రైల్వే మంత్రిత్వ శాఖ రైళ్లలో కోచ్లను కోవిడ్ చికిత్స సెంటర్లుగా మారుస్తోంది. అందులో భాగంగానే కరోనా ఎక్కువగా…
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మృత్యుహేల కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రోజుకు 300కు పైగా మంది కరోనా వల్ల చనిపోతున్నారు. దీంతో శ్మశానవాటికల్లో ఎటు చూసినా…
గతేడాది కరోనా లాక్డౌన్ సమయంలో నటుడు సోనూసూద్ ఎంత మందికి సహాయం చేశాడో అందరికీ తెలిసిందే. సోనూసూద్ అలా చేయడం వల్ల రీల్ లైఫ్ కాదు, రియల్…