భారత దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆస్పత్రి చేరే వారి సంఖ్య అధికం అయ్యింది. ఆస్పత్రిలో సరైన ఆక్సిజన్, యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆక్సిజన్, రెమిడిసివిర్ వంటి వాటికి బాగా డిమాండ్ పెరగడంతో వీటిని అదునుగా చేసుకొని కొందరు పెద్ద ఎత్తున దందాలు నిర్వహిస్తున్నారు.
ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడిసివిర్ ఇంజక్షన్ల డిమాండ్ పెరగడంతో వీటిని బ్లాక్ మార్కెట్ కి తరలించి అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము పోగు చేస్తున్నారు.వీటి ద్వారా బ్లాక్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోవడంతో వీటిని కట్టడి చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే చంఢీగఢ్లోని జలంధర్ అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
బయట బ్లాక్ మార్కెట్లో ఎక్కడైతే ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు,ఆర్టీపీసీఆర్ కిట్లు వంటి వాటిని ఎక్కడైతే బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారో వాటి సమాచారం తెలియజేసిన వారికి భారీగా నగదు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. స్టింగ్ ఆపరేషన్ చేసిన,సరైన ఆధారాలతో పట్టించిన వారికి పాతిక వేల రూపాయల నజరానా ఉంటుందని జలంధర్ అధికారులు ఈ ఆఫర్ ప్రకటించారు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…