కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించిన విషయం విదితమే. ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. అయితే ఈ జాబితాలోకి తాజాగా గోవా కూడా వచ్చి చేరింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అక్కడ లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ వెల్లడించారు.
గోవాలో ఏప్రిల్ 29 నుంచి మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా లాక్డౌన్ను విధిస్తున్నట్లు సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడి అన్ని బార్లు, పబ్లు, కసినోలు మూత పడనున్నాయి. అయితే రెస్టారెంట్లలో తినేందుకు అనుమతించరు. కానీ హోం డెలివరీలకు అనుమతి ఉంటుంది.
గోవాలో లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణాను కూడా నిలిపివేయనున్నారు. ఇక కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నిత్యావసరాలను కొనేందుకు ప్రజలకు రోజూ కొంత సమయం పాటు అనుమతించనున్నారు. కరోనా చెయిన్ను బ్రేక్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…