కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించిన విషయం విదితమే. ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. అయితే ఈ జాబితాలోకి తాజాగా గోవా కూడా వచ్చి చేరింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అక్కడ లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం డాక్టర్ ప్రమోద్ సావంత్ వెల్లడించారు.
గోవాలో ఏప్రిల్ 29 నుంచి మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా లాక్డౌన్ను విధిస్తున్నట్లు సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడి అన్ని బార్లు, పబ్లు, కసినోలు మూత పడనున్నాయి. అయితే రెస్టారెంట్లలో తినేందుకు అనుమతించరు. కానీ హోం డెలివరీలకు అనుమతి ఉంటుంది.
గోవాలో లాక్డౌన్ కారణంగా ప్రజా రవాణాను కూడా నిలిపివేయనున్నారు. ఇక కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నిత్యావసరాలను కొనేందుకు ప్రజలకు రోజూ కొంత సమయం పాటు అనుమతించనున్నారు. కరోనా చెయిన్ను బ్రేక్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…