కరోనా వల్ల గతేడాదిలోనే వాహన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్లు తదితర పత్రాలకు వాలిడిటీని పెంచిన విషయం విదితమే. గతేడాది ఫిబ్రవరి 1 ఆ తరువాత ఎక్స్పైర్ అయిన పత్రాలకు పలు దఫాల్లో గడువును పెంచారు. మొదట జూలై 31వ తేదీ వరకు తరువాత సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 వరకు గడువు పెంచారు. అయితే ఆ గడువును తాజాగా మరోసారి పొడిగించారు.
వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్లతోపాటు వాహనాలకు చెందిన ఇతర పత్రాలన్నింటికీ జూన్ 30వ తేదీ వరకు గడువు పొడిగించారు. అంటే గతేడాది ఫిబ్రవరి 1వ తేదీ ఆ తరువాత ఎక్స్పైర్ అయ్యే పత్రాలు కలిగిన వారికి జూన్ 30వ తేదీ వరకు గడువు ఉంటుందన్నమాట. అప్పటి వరకు ఆయా పత్రాలు పనిచేస్తాయి. ఆలోగా వారు ఆ పత్రాలను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఆర్టీవో సేవలకు అంతరాయం కలుగుతుండగా మరోవైపు ఆర్టీవో కేంద్రాల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. దీన్ని తగ్గించేందుకే ఎక్స్పైర్ అయిన పత్రాలకు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. అందువల్ల వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…