కరోనా వల్ల గతేడాదిలోనే వాహన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్లు తదితర పత్రాలకు వాలిడిటీని పెంచిన విషయం విదితమే. గతేడాది ఫిబ్రవరి 1 ఆ తరువాత ఎక్స్పైర్ అయిన పత్రాలకు పలు దఫాల్లో గడువును పెంచారు. మొదట జూలై 31వ తేదీ వరకు తరువాత సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 వరకు గడువు పెంచారు. అయితే ఆ గడువును తాజాగా మరోసారి పొడిగించారు.
వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్లతోపాటు వాహనాలకు చెందిన ఇతర పత్రాలన్నింటికీ జూన్ 30వ తేదీ వరకు గడువు పొడిగించారు. అంటే గతేడాది ఫిబ్రవరి 1వ తేదీ ఆ తరువాత ఎక్స్పైర్ అయ్యే పత్రాలు కలిగిన వారికి జూన్ 30వ తేదీ వరకు గడువు ఉంటుందన్నమాట. అప్పటి వరకు ఆయా పత్రాలు పనిచేస్తాయి. ఆలోగా వారు ఆ పత్రాలను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఆర్టీవో సేవలకు అంతరాయం కలుగుతుండగా మరోవైపు ఆర్టీవో కేంద్రాల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. దీన్ని తగ్గించేందుకే ఎక్స్పైర్ అయిన పత్రాలకు గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. అందువల్ల వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నటుడు అక్కినేని నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళతో కలిసి ఒడిశాలోని పూరీలో ఉన్న సుప్రసిద్ధ పూరీ జగన్నాథున్ని దర్శించుకున్నారు.…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ…
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించారు.…
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు…
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా…
యుద్ధ వాతావరణంలో రోజూ భయపడుతూ జీవించాల్సి రావడం దురదృష్టకరమని నటి లారాదత్తా అన్నారు. ఏ పౌరుడికి కూడా ఈ సమస్య…
సస్పెన్స్, హార్రర్, థ్రిల్లర్ మూవీలు అంటే ఇష్టపడే వారికోసం సన్ నెక్ట్స్లో మరో మూవీ స్ట్రీమ్ కాబోతోంది. గ్రానీ (Granny)…