Flipkart : ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరో సేల్ను ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫ్లిప్కార్ట్ ప్లస్ తోపాటు రెగ్యులర్ కస్టమర్లు ఉచితంగా వస్తువులను డెలివరీ అందుకోవచ్చు. అలాగే ఎస్బీఐ కార్డులతో అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ను పొందవచ్చు.
ఈ సేల్లో ట్యాబ్లపై 40 శాతం, స్మార్ట్ వాచ్లపై 60, టీవీలపై 70, గృహోపకరణాలపై 50 శాతం వరకు డిస్కౌంట్ను అందించనున్నారు. సేల్ లో భాగంగా ప్రతి రోజూ రాత్రి 12 నుంచి ఉదయం 8 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటలకు క్రేజీ డీల్స్ అందుబాటులో ఉంటాయి.
ఇక ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు సేల్ కొంత ముందుగానే అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ మెంబర్షిప్ను కొనుక్కోలేరు. అందులో 200 సూపర్ కాయిన్స్ ఉంటే మెంబర్ షిప్ను రిడీమ్ చేయవచ్చు. కాయిన్లు రావాలంటే వస్తువులను కొనాల్సి ఉంటుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…