Allu Arjun Children : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్గా మారిన విషయం తెలిసిందే. ఆయనకు తెలుగు రాష్ట్రాలలోనే కాదు చుట్టు పక్కల రాష్ట్రాలలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్ లో బన్నీ లుక్ అందరినీ ఆకట్టుకుంది.
తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్తోపాటు హీరోయిన్ రష్మిక మందన్న, అనసూయ, సునీల్తోపాటు మిగతా తారాగణం హాజరైంది. కానీ దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాత్రం రాలేకపోయారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్తో బిజీగా ఉన్న కారణంగా పాల్గొనలేకపోయారు. డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, మారుతి, వెంకీ కుడుముల, బుచ్చిబాబు సనతోపాటు నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా వచ్చారు.
ఈ ఈవెంట్లో బన్నీ పిల్లలు అయాన్, అర్హ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. స్టేజ్పై వచ్చిన వారిని హోస్ట్ సుమ ఎవరూ మాట్లాడతారని అడగంతో అయాన్ నేను అంటూ చేతులు ఎత్తాడు. దీంతో సుమ మైక్ ఇచ్చింది. వెంటనే ‘హాలో.. తగ్గేదే లే’ అంటూ తండ్రి మ్యానరిజాన్ని చూపించాడు. ఇక అర్హ మైక్ తీసుకుని నమస్తే.. అంటూ తండ్రి స్టైల్లో ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పి విజిల్స్ వేయించింది. అయాన్, అర్హలు మొత్తానికి ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…