tollywood news
‘మృత్యుంజయ్’ ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్.. శ్రీ విష్ణు బర్త్ డే స్పెషల్!
నటుడు శ్రీ విష్ణు జన్మదినం సందర్భంగా ఆయన నటించిన మృత్యుంజయ్ సినిమా ట్రైలర్ను చిత్రయూనిట్ అధికారికంగా లాంచ్ చేసింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
మోదీకి ‘విరోష్’ వెడ్డింగ్ ఇన్విటేషన్.. మార్చి 4న హైదరాబాద్లో రిసెప్షన్!
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిశారు. శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) వారు మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి రిసెప్షన్కు ఆహ్వానం అందించారు.
ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్పూర్లో వైభవంగా ‘విరోష్’ వివాహం!
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న ఐటీసీ మెమొంటోస్ హోటల్ ప్యాలెస్లో వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది.
విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ విషెస్.. ఆ లేఖలో ఏముందంటే?
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు ప్రధాని మోదీ వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా కాలంగా ఈ ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే.
సంపాదించడం కాదు.. దాచుకోవడం ముఖ్యం: తమన్నా ఫైనాన్షియల్ టిప్స్!
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును పొదుపు చేయకపోతే ఎంత సంపాదించినా చివరకు చేతిలో ఏమీ మిగలదని నటి తమన్నా భాటియా అన్నారు. సీఎన్బీసీ-టీవీ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
అక్షయ్ కుమార్ చెప్పిన ఆ మాటలే నా జీవితాన్ని మార్చేశాయి: మృణాల్ ఠాకూర్
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల ఆమె న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, బాడీ షేమింగ్ వంటి అంశాలపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ట్రోలర్లకు సమంత వార్నింగ్.. ఇక సహించేది లేదు! మే 15న మూవీ రిలీజ్..
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు. తాను లీడ్ రోల్లో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న మా ఇంటి బంగారం అనే మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆమె తాజాగా ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించారు.
మణిరత్నం-విజయ్ సేతుపతి మూవీలో సాయిపల్లవి.. ధనుష్ ప్లేస్లోకి ‘మక్కల్ సెల్వన్’!
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ సినిమాకు మణిరత్నం ఓకే చేశారని సమాచారం.
ఫిలింఫేర్ నిర్వాహకులపై నిహారిక అసహనం.. ఆ విషయంలో నిరాశ!
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినీ ఇండస్ట్రీల నుంచి నటీనటులు పాల్గొన్నారు.

















