tollywood news
“నాగబంధం” టీజర్ అద్భుతం.. మహేష్ బాబు చేతుల మీదుగా మైథలాజికల్ వండర్!
మహా శివరాత్రి శుభసందర్భాన్ని పురస్కరించుకుని నాగబంధం చిత్ర టీజర్ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ టీజర్ను మహేష్ బాబు ఆవిష్కరించడంతో అభిమానుల్లోనే కాకుండా సినీ పరిశ్రమలోనూ ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగింది.
రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్ అప్డేట్.. 50 శాతం పూర్తి, రామాయణ ఎపిసోడ్పై క్లారిటీ!
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అనంతరం చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి సినిమాను నిదానంగానే ప్రారంభించినా ప్రస్తుతం షూటింగ్ మాత్రం శరవేగంగానే కొనసాగుతున్నట్లు తెలిపారు.
“చికిరి చికిరి” హుక్ స్టెప్ వెనుక అసలు సీక్రెట్.. రామ్ చరణ్ ఐడియా చూసి జానీ మాస్టర్ ఎమోషనల్!
రామ్చరణ్ నటించిన పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాట ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాటలోని హుక్ స్టెప్ ముఖ్యంగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మహేష్ బాబు ‘బెస్ట్ ఫ్రెండ్’ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ స్వయంగా వెల్లడించిన పేరు!
టాలీవుడ్లో స్టార్డమ్ సొంతం చేసుకున్న మహేష్బాబు వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరమే. భారీ పాన్-వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్న ఈ సూపర్స్టార్ తాజాగా తన జీవితంలో అత్యంత సన్నిహితులు ఎవరో స్వయంగా వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏప్రిల్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్పై క్రేజీ అప్డేట్!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. ఆయన 2026 ఏప్రిల్ నుంచి తిరిగి సినిమా సెట్లపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని తాజా సమాచారం.
సూర్యతో దిల్ రాజు రిస్కీ ప్రాజెక్ట్.. ఫ్లాప్ డైరెక్టర్కు మరో ఛాన్స్!
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా వార్తలు తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి విశ్వనాథం అండ్ సన్స్ అనే టైటిల్ను మేకర్స్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
‘వారణాసి’ పార్ట్-2 ఉంటుందా? రాజమౌళి క్లారిటీ.. మహేష్ బాబు ఫ్యాన్స్కు షాక్!
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తూ, ఇది ఒకే భాగంగా విడుదల కానుందని రాజమౌళి స్పష్టం చేశారు.
రిషబ్ శెట్టి రేంజ్ మామూలుగా లేదుగా..! ఒక్క సినిమాకు రూ.80 కోట్లు డిమాండ్..?
కాంతారా సినిమా ముందు వరకు అసలు రిషబ్ శెట్టి అంటే కర్ణాటక వెలుపల సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. దర్శకుడు, నటుడిగా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆయన ప్రస్థానం ప్రధానంగా కన్నడ ప్రేక్షకులకే పరిమితమైంది.

















