team india
వరల్డ్ కప్ విన్నర్స్కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి మొత్తం రూ.131 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ ప్రకటించింది.
అభిషేక్ శర్మ ఫెయిల్యూర్.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్! ఫైనల్లో చోటు దక్కేనా?
భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2 తర్వాత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ కేవలం 7 బంతుల్లో 9 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.
క్రికెటర్ కాదు.. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నా: జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి రావడం యాదృచ్ఛికంగానే జరిగిందని వికెట్ కీపర్ బ్యాట్స్మన్ జితేష్ శర్మ అన్నారు.
రోహిత్ రికార్డుకు సూర్య చెక్.. టీ20ఐల్లో నంబర్ 1 కెప్టెన్గా స్కై!
టీ20 ప్రపంచకప్ 2026లోనే కాదు, అంతకు ముందు కూడా భారత జట్టును కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విజయాల బాటలో నడిపిస్తూ వస్తున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన 5 టీ20ల సిరీస్లో సూర్య అనూహ్యంగా ఫామ్లోకి వచ్చి దాన్ని ప్రపంచకప్లోనూ కొనసాగిస్తున్నాడు.
2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ మనసులో ఏముందంటే!
భారత వన్డే జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడాలనే తన కోరికను స్పష్టంగా వెల్లడించారు. ఈ మెగా టోర్నీ సౌతాఫ్రికాలో జరగనుంది. 50 ఓవర్ల వరల్డ్ కప్ తనకు ఎప్పటి నుంచో అత్యంత ప్రాధాన్యమున్న ట్రోఫీ అని ఆయన పేర్కొన్నారు.
టీమ్ ఇండియాకు గంభీర్ స్పెషల్ డిన్నర్.. నమీబియాతో పోరుకు ముందు అదిరిపోయే ప్లాన్!
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ ఇప్పటికే యూఎస్ఏతో మ్యాచ్ ఆడి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా తన తరువాతి మ్యాచ్లో నమీబియాతో తలపడనుంది. ఫిబ్రవరి 12వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ను నిర్వహించనున్నారు.
టీ20 వరల్డ్కప్ నుంచి తప్పింపుపై మొహమ్మద్ సిరాజ్ స్పందన
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి స్పందించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో ఆడుతున్న సిరాజ్, ఆ మెగా టోర్నీలో పాల్గొనాలని తనకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగానే సెలెక్టర్లు ఆ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నానని చెప్పాడు.
Team India : రిషబ్ పంత్కు ప్రమోషన్.. టీమిండియా వైస్ కెప్టెన్గా నియామకం..
Team India : భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్కు ప్రమోషన్....
Team India : వెస్టిండీస్తో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్లు.. భారత జట్టు ఇదే..!
Team India : సౌతాఫ్రికా చేతిలో ఇటీవల ఘోర పరాభవం ఎదుర్కొన్న భారత క్రికెట్ జట్టు....
Rohit Sharma : రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆగడం లేదుగా..! కొత్త శకం మొదలవుతుందా ?
Rohit Sharma : బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లి ఎన్నో అద్భుతాలు చేయగలడు. కోహ్లి గొప్ప బ్యాట్స్మన్.....

















