Garuda Puranam : గరుడ పురాణం గురించి అందరికీ తెలిసిందే. మనుషులు చేసే పాపాలకు నరకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారో అందులో స్పష్టంగా చెప్పబడింది. గరుడ పురాణాన్ని వేద వ్యాసుడు రచించగా అందులో 279 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయి. సమాజంలో మనుషులు తమ తోటి వారి పట్ల ఎలా మెలగాలి ? అనే అంశాలను ఈ పురాణంలో వివరించారు.
ఇక గరుడ పురాణం ప్రకారం ఎలాంటి వారి ఇళ్లలో అన్నం తినకూడదో కూడా వివరించారు. ఒక నేరస్థుడు లేదా దొంగ ఇంట్లో అన్నం తినరాదు. ఎందుకంటే వారు ఎన్నో నేరాలు లేదా దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో అన్నం పెడతారు. అలాంటి అన్నాన్ని తింటే వారి పాపాలు మనకు చుట్టుకుంటాయి. కనుక అలాంటి వారి ఇళ్లలో అస్సలు అన్నం తినరాదు.
మోసం చేసే గుణం ఉన్న స్త్రీ ఇంట్లో లేదా వ్యభిచారం చేసే స్త్రీ ఇంట్లో కూడా అన్నం తినరాదని గరుడ పురాణం చెబుతోంది.
వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజల రక్త మాంసాలను వడ్డీలుగా వసూలు చేసే వ్యాపారస్తుల ఇంట్లోనూ అన్నం తినరాదు. విపరీతమైన కోపం ఉన్నవారు, నీచపు గుణాలు ఉండే వ్యక్తులు, ఒకరి మీద చాడీలు చెప్పే వారి ఇండ్లలోనూ అన్నం తినరాదు.
ఇక పేద వారి ఇంట్లోనూ అన్నం తినరాదని గరుడ పురాణం చెబుతోంది. ఎందుకంటే.. పేదలకు సహజంగానే ఆహారానికి కొరత ఉంటుంది. అలాంటి వారికి చేతనైతే ఆహారం పెట్టాలి. కానీ వారి దగ్గర ఉన్నది తినరాదు. తింటే పాపం తగులుతుంది. అదే వారికి ఆహారం పెడితే పుణ్యం లభిస్తుంది. కనుక గరుడ పురాణం ప్రకారం ఆ విధంగా చేయాల్సి ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…