ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే సోమవారం మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్య వాణిని వినిపిస్తూ.. ఈ సారి భక్తులు చాలా కష్టాలు పడ్డారని, అయినప్పటికీ తనకు మొక్కులు చెల్లించారని అన్నారు.
భక్తులందరినీ తాను కాపాడుతానని, వారు సంతోషంగా ఉండే విధంగా చూస్తానని తెలిపారు. ప్రజలు పలు సమస్యల వల్ల ఇబ్బందులు పడుతుంటే రైతులు వర్షాల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారని, అయితే అందరినీ తాను రక్షిస్తానని తెలిపారు. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పనిలేదన్నారు. కరోనా భయ పెడుతున్నా ప్రజలు తనను నమ్మి తన మొక్కులు తీర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
అమ్మవారికి ఇంత చేస్తున్నాం, అయినా అమ్మవారు మనల్ని పట్టించుకోవడం లేదు.. అని ఎవరూ అనుకోకూడదని, అందరినీ కాపాడుతానని తెలిపారు. ప్రజల కష్టాలను తీరుస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణలతకు చీర, ఒడి బియ్యం సమర్పించారు.
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…