ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే సోమవారం మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్య వాణిని వినిపిస్తూ.. ఈ సారి భక్తులు చాలా కష్టాలు పడ్డారని, అయినప్పటికీ తనకు మొక్కులు చెల్లించారని అన్నారు.
భక్తులందరినీ తాను కాపాడుతానని, వారు సంతోషంగా ఉండే విధంగా చూస్తానని తెలిపారు. ప్రజలు పలు సమస్యల వల్ల ఇబ్బందులు పడుతుంటే రైతులు వర్షాల వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారని, అయితే అందరినీ తాను రక్షిస్తానని తెలిపారు. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన పనిలేదన్నారు. కరోనా భయ పెడుతున్నా ప్రజలు తనను నమ్మి తన మొక్కులు తీర్చుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
అమ్మవారికి ఇంత చేస్తున్నాం, అయినా అమ్మవారు మనల్ని పట్టించుకోవడం లేదు.. అని ఎవరూ అనుకోకూడదని, అందరినీ కాపాడుతానని తెలిపారు. ప్రజల కష్టాలను తీరుస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణలతకు చీర, ఒడి బియ్యం సమర్పించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…