Sri Reddy : తెలుగు సినీ ప్రేక్షకులకు శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. అప్పట్లో ఈమె కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా వార్తల్లో నిలిచింది. ఈ విషయం నేషనల్ మీడియాలోనూ అప్పట్లో వచ్చింది. ఆ తరువాత అంతా సద్దుమణిగింది. అయినప్పటికీ శ్రీరెడ్డి మాత్రం సమాజంలో జరిగే సంఘటనలపై స్పందించడం మానడం లేదు. ఇప్పుడు ఈమె ఓ వైపు యూట్యూబ్ చానల్ను నిర్వహిస్తూనే మరోవైపు మన చుట్టూ జరిగే సంఘటనలపై స్పందిస్తోంది. ఇక శ్రీరెడ్డి ఈమధ్య కాలంలో యూట్యూబ్లో వంటల వీడియోలతో రచ్చ చేస్తోంది.
శ్రీరెడ్డి యూట్యూబ్లో ఈ మధ్య కాలంలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అనేక వంటలకు చెందిన వీడియోలను పోస్ట్ చేస్తున్న ఈమె యూట్యూబ్లో కూడా బాగా పాపులర్ అవుతోంది. ఈమె పోస్ట్ చేస్తున్న వంటల వీడియోలకు అనేక వ్యూస్ కూడా వస్తున్నాయి. అయితే ఎప్పుడూ వంటల వీడియోలను పోస్ట్ చేసే ఈమె.. లేటెస్ట్గా అలాంటి వీడియోను కాకుండా.. తానే రెస్టారెంట్కు వెళ్లి స్వయంగా వంట రుచి చూసి అది ఎలా ఉందో చెప్పింది.
ఎల్లప్పుడూ యూట్యూబ్లో వంటల వీడియోలతో సందడి చేసే శ్రీరెడ్డి ఈసారి మాత్రం కాస్త వెరైటీగా చేసింది. ఓ రెస్టారెంట్కు వెళ్లి అక్కడ ఫుడ్ను ఆర్డర్ చేసి బాగా భోజనం చేసినట్లు చెప్పింది. అయితే ఆ రెస్టారెంట్ ఫుడ్కు మాత్రం ఆమె 10 కి 6 మార్కులే ఇస్తున్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆ వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేయగా.. అది వైరల్గా మారింది. అయితే శ్రీరెడ్డి ఎప్పుడూ వంటలు చేస్తుంది కానీ ఈసారి కాస్త భిన్నంగా ఫుడ్కు రివ్యూ ఇవ్వడంపై నెటిజన్లు షాకవుతున్నారు. ఇక శ్రీరెడ్డి ప్రస్తుతానికైతే వివాదాలకు దూరంగా తన పనేదో తాను చేసుకుంటూ జీవిస్తోంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…