Rashmi Gautam : బుల్లితెర ప్రేక్షకులకు రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె టీవీ షోలతోపాటు సినిమాల్లోనూ కనిపించి అలరిస్తోంది. అయితే ప్రస్తుతం ఈమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. అయినప్పటికీ సినిమాలకన్నా టీవీ షోలతోనే ఈమె ఎంతో బిజీ అయి పాపులర్గా మారింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ టీవీ షోలో ఎన్నో ఏళ్ల నుంచి యాంకర్గా పనిచేస్తూ వస్తోంది. అయితే జబర్దస్త్ స్టేజిపై రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ల మధ్య ఉండే లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సుధీర్, రష్మిల మధ్య జబర్దస్త్ వేదికగా ఒక లవ్ ట్రాక్ను అయితే నిన్న మొన్నటి వరకు నడిపించారు. ఈ క్రమంలోనే సుధీర్ ఇటీవల జబర్దస్త్కు గుడ్ బై చెప్పాడు. దీంతో రష్మి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం షో కోసం నడిపిన ట్రాకే.. కానీ నిజమైన లవ్ ట్రాక్ కాదు. వీరిద్దరూ ప్రేమించుకోలేదు. కానీ వీరి మధ్య ఏదో ఉందని అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. అయితే తాజాగా రష్మి గౌతమ్ గురించి ఓ షాకింగ్ విషయం వైరల్ అవుతోంది.
రష్మి గౌతమ్కు ఇది వరకే పెళ్లి అయిందని సమాచారం. కానీ ఆమె ఈ విషయాలను గోప్యంగా ఉంచుతోందట. ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతోందట. అయితే పెళ్లి చేసుకుంటే ఇంతలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఏమిటో.. ఎవరికీ ఈ విషయాన్ని చెప్పకుండా ఉండడం ఎందుకో.. అనే విషయాలు మాత్రం అర్థం కావడం లేదు. కానీ ఈమె త్వరలోనే తన పెళ్లి గురించి ఒక ప్రకటన చేస్తుందని అంటున్నారు. తనకు ఇది వరకే పెళ్లి అయిందనే విషయాన్ని చెబుతుందని అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఆమెకు ఇంకా పెళ్లి కాలేదని.. త్వరలో పెళ్లి చేసుకోబోతుందని.. అదే విషయాన్ని ఆమె చెబుతుందని.. అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్తలన్నీ సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…