Shriya Saran : ఒకప్పుడు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన అందాల ముద్దుగుమ్మ శ్రియ. చిన్నా పెద్దా, సీనియర్ జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరి సరసన ఆడిపాడింది. దశబ్దాకాలంగా వెండి తెరపై అలరిస్తున్న అందాల తార శ్రియ.. ప్రముఖ దక్షిణాది తారల్లో ఒకరు. ఆమెకు మిలియన్ల కొద్దీ అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు.. ఎంత అందంతో ఆకట్టుకుందో.. ఇప్పటికీ అంతే అందంతో ఆకట్టుకుంటోంది నటి శ్రియ. పెళ్లై, ఓ బిడ్డకు తల్లైనా కూడా శ్రియ గ్లామర్ ఇంతైనా తగ్గలేదు. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ చిత్రంతో పలకరించింది ఈ ముద్దుగుమ్మ.
2001లో విడుదలైన ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులని అలరించిన శ్రియ ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. సంతోషం, చెన్నకేశవ రెడ్డి, నువ్వే నువ్వే, నీకు నేను నాకు నువ్వు.. చిత్రాలతో ఆకట్టుకుంది. డాన్ శీను, భగీరథ, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నువ్వా నేనా, పవిత్ర, మనం, గోపాల గోపాల, గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్, గాయత్రి.. వంటి చిత్రాల్లోనూ నటించి అలరించింది. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా శ్రియ సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. ఆ మధ్య గమనం అనే చిత్రం చేయగా, ఇందులో సోలో హీరోయిన్గా నటించి అలరించింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే శ్రియ తన భర్తతో చేసే చేష్టలతోపాటు కూతురితో సరదాగా గడిపే క్షణాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్స్ని అలరిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన కురులతో ఎద అందాలను కవర్ చేసుకుంటూ రచ్చ చేసింది. ఇందులో శ్రియ స్టన్నింగ్ లుక్స్ మతులు పోగొడుతున్నాయి. శ్రియ గ్లామర్ షో ఇన్స్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ లో ఎద అందాలను చూపిస్తూ కవ్వించడం చూసి పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్గా మారాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన…
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా…
2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో…
మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్…
డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో స్పష్టమైన ఫేవరెట్గా నిలుస్తుందని…
భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ…
ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,…