Kiara Advani : భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ. నటిగా మెరిసి పోవాలని భావించి తొలుత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది కియారా. ఆమె అసలు పేరు ఆలియా అద్వానీ కాగా ఇండస్ట్రీలో ఆలియా భట్ ఉండడంతో తన పేరుని కియారా అద్వానీగా మార్చుకుంది. తొలుత మోడలింగ్ చేసిన తర్వాత బాలీవుడ్ లో ఫగ్లీ అనే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగులో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ తన హవాను చూపిస్తోంది.
ఎంఎస్ ధోనీ బయోపిక్ ద్వారా బాలీవుడ్లో మంచి గుర్తింపు దక్కించుకుంది కియారా. ఈ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన షేర్షా చిత్రంతో విజయాన్ని అందుకుంది కియారా అద్వానీ. రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై సక్సెస్ టాక్ని తెచ్చుకుంది. ప్రస్తుతం కియారా భూల్ భులయ్యా 2, అలాగే జగ్ జుగ్ జీయో, మిస్టర్ లేలే చిత్రాల్లో నటిస్తోంది. అయితే భూల్ భులయ్యా 2 విడుదలకి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్కి వెరైటీ డ్రెస్లలో సందడి చేస్తోంది.
తాజాగా కియారా అద్వానీ స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. క్లీవేజ్ షోతోపాటు థైస్ షో చేస్తూ మెస్మరైజ్ చేసింది. సడెన్గా చూస్తే బట్టలు ధరించిందా లేదా అనే అనుమానం కూడా కలుగక మానదు. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో థ్రిల్కి గురి చేసే ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన బ్రేకప్ విషయంలో వార్తలలో నిలిచింది. సిద్ధార్థ్ మల్హోత్రాకి బ్రేకప్ చెప్పిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఇన్డైరెక్ట్గా క్లారిటీ ఇచ్చింది. మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా ? అని ఓ విలేకరి కియారాను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ఆమె నా జీవితంలో నేను ఇప్పటి వరకు కలిసిన ప్రతి ఒక్కరు నాకు ఇంపార్టెంటే. ఎవరినీ మరిచిపోవాల్సిన అవసరం నాకు రాలేదు.. అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…