Shilpa Shetty : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కంటెంట్ ఉన్న చిత్రాలను తీస్తున్నారన్న ఆరోపణల కారణంగా అతనిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ శృంగార తార షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా దంపతులపై అనేక ఆరోపణలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కుంద్రాపై షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాజ్ కుంద్రా తనను లైంగికంగా వేధిస్తున్నాడని అనేక ఆరోపణలు చేస్తూ షెర్లిన్ చోప్రా ఫిర్యాదు చేసింది. అయితే ఆమె తమ గురించి లేనిపోని తప్పుడు స్టేట్మెంట్లను ఇస్తూ మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం ఇలా చేస్తుందని ఆరోపిస్తూ ఆమెపై శిల్పా శెట్టి దంపతులు పరువు నష్టం దావా వేశారు.
ఈ క్రమంలోనే శిల్పాశెట్టి లాయర్ కోర్టులో పరువు నష్టం దావా ఏకంగా రూ.50 కోట్లు వేయడంతో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో శృంగార తారగా ఎంతో పేరు సంపాదించుకున్న షెర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం శిల్పా శెట్టి దంపతులు ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…