Shilpa Shetty : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కంటెంట్ ఉన్న చిత్రాలను తీస్తున్నారన్న ఆరోపణల కారణంగా అతనిని ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ శృంగార తార షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రా దంపతులపై అనేక ఆరోపణలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కుంద్రాపై షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాజ్ కుంద్రా తనను లైంగికంగా వేధిస్తున్నాడని అనేక ఆరోపణలు చేస్తూ షెర్లిన్ చోప్రా ఫిర్యాదు చేసింది. అయితే ఆమె తమ గురించి లేనిపోని తప్పుడు స్టేట్మెంట్లను ఇస్తూ మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం ఇలా చేస్తుందని ఆరోపిస్తూ ఆమెపై శిల్పా శెట్టి దంపతులు పరువు నష్టం దావా వేశారు.
ఈ క్రమంలోనే శిల్పాశెట్టి లాయర్ కోర్టులో పరువు నష్టం దావా ఏకంగా రూ.50 కోట్లు వేయడంతో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో శృంగార తారగా ఎంతో పేరు సంపాదించుకున్న షెర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం శిల్పా శెట్టి దంపతులు ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…