Rashi Khanna : ప్రస్తుత తరుణంలో ఓటీటీ వేదికగా వస్తున్న సినిమాలు, సిరీస్లు పాపులర్ అవుతున్నాయి. దీంతో నటీనటులు వాటిల్లో నటించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తున్న తారలు కూడా ఓటీటీల్లో కనిపించేందుకు తహతహ లాడుతున్నారు. అందులో భాగంగానే వారు పలు సిరీస్లు, సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఓటీటీ బాట పట్టారు.
అజయ్ దేవగన్ తొలిసారిగా ఓటీటీ సిరీస్లో నటిస్తున్నారు. రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ పేరిట త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఓ సిరీస్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. ఇందులో రాశి ఖన్నా మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. అయితే రాశి ఖన్నాకు, అజయ్ దేవగన్కు మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంటుందని ట్రైలర్ను చూస్తే తెలుస్తోంది. మరి సిరీస్లో ఆ సీన్ను పెడతారా, లేదా.. అన్నది తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా.. రాశి ఖన్నా మాత్రం ఈ సిరీస్లో రెచ్చిపోయిందని ట్రైలర్ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక సిరీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథాంశంగా రూపొందుతోంది. ఇందులో అజయ్ దేవగన్ భార్య పాత్రలో ఈషా డియోల్ నటించింది. అతి త్వరలోనే ఈ సిరీస్ను ప్రసారం చేయనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…