Rashi Khanna : ప్రస్తుత తరుణంలో ఓటీటీ వేదికగా వస్తున్న సినిమాలు, సిరీస్లు పాపులర్ అవుతున్నాయి. దీంతో నటీనటులు వాటిల్లో నటించేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తున్న తారలు కూడా ఓటీటీల్లో కనిపించేందుకు తహతహ లాడుతున్నారు. అందులో భాగంగానే వారు పలు సిరీస్లు, సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఓటీటీ బాట పట్టారు.
అజయ్ దేవగన్ తొలిసారిగా ఓటీటీ సిరీస్లో నటిస్తున్నారు. రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ పేరిట త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఓ సిరీస్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. ఇందులో రాశి ఖన్నా మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. అయితే రాశి ఖన్నాకు, అజయ్ దేవగన్కు మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంటుందని ట్రైలర్ను చూస్తే తెలుస్తోంది. మరి సిరీస్లో ఆ సీన్ను పెడతారా, లేదా.. అన్నది తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా.. రాశి ఖన్నా మాత్రం ఈ సిరీస్లో రెచ్చిపోయిందని ట్రైలర్ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక సిరీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథాంశంగా రూపొందుతోంది. ఇందులో అజయ్ దేవగన్ భార్య పాత్రలో ఈషా డియోల్ నటించింది. అతి త్వరలోనే ఈ సిరీస్ను ప్రసారం చేయనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…