Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు అంటే ఇండస్ట్రీలో చాలా మందికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ముఖ్యంగా జబర్ధస్త్ నటీనటులు నాగబాబుని చాలా ఇష్టపడుతుంటారు. పలు సందర్భాలలో నాగబాబు వారికి అండగా కూడా నిలిచారు. అయితే మా ఎలక్షన్స్ సమయంలో నాగబాబు చేసిన కొన్ని కామెంట్స్ ఆయనపై బాగా నెగెటివిటీని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా కోట శ్రీనివాసరావు లాంటి పెద్ద స్టార్ని పట్టుకొని దారుణంగా మాట్లాడారు.
ఈ క్రమంలో నాగబాబుని తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ ఓడిపోవడానికి కారణం నాగబాబే అంటూ అప్పుడు కొందరు రచ్చ చేయగా, ఇప్పుడు భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడానికి నాగబాబు కారణమంటూ కొందరు ఆరోపిస్తున్నారు. అసలు భారత్ ఓడిపోవడానికి, నాగబాబుకి ఏం సంబంధం ఉందనే కదా మీ డౌట్..! ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ని లైవ్ లో చూసేందుకు చాలామంది సెలబ్రిటీలు దుబాయ్ వెళ్లారు. వారిలో నాగబాబు కూడా ఒకరు.
తనయుడు వరుణ్ తేజ్ తో కలిసి మ్యాచ్ చూస్తున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా, దానిపై తెగ ట్రోలింగ్ నడుస్తోంది. నాగబాబుది ఐరన్ లెగ్ అని, అందుకే ఆయన అడుగు పెట్డడంతో ఇండియా ఓడిపోయిందని అంటున్నారు. నాగబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఓటమే అని ఓ రేంజ్ లో సెటైర్స్ వేస్తున్నారు. జనసేనలో ఎంట్రీ ఇచ్చారు, ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్కి సపోర్ట్ చేశారు, ఆయన ఓడిపోయారు. ఇప్పుడు దుబాయ్ వెళ్లారు, ఇండియాని ఘోరంగా ఓడించి ఇంటికొచ్చారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…