Naga Chaithanya : వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ నాగచైతన్య, సమంతలు ముచ్చటైన జంటగా కనిపిస్తారు. ‘ఏమాయ చేసావే’తో మొదలైన వీరి ప్రయాణం ‘మనం’, ‘ఆటో నగర్ సూర్య’ సినిమాలతో మరింత బలపడింది. పెళ్లైన తర్వాత కూడా జంటగా నటించి హిట్లు కొట్టారు. పదేళ్ల స్నేహం, మూడేళ్ల దాంపత్యం తర్వాత ఈ ఇద్దరూ అక్టోబర్ 2న విడాకులు ప్రకటించారు.
విడాకుల తర్వాత సమంత- నాగ చైతన్య సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ జంట పలు సినిమాలలో నటించి సందడి చేయగా, విడాకులకి ముందు నందిని రెడ్డి దర్శకత్వంలో కలసి ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ విడాకుల తర్వాత సీన్ మారిపోయింది. నందిని రెడ్డి దర్శకత్వంలో చైతూ చేయబోయే సినిమాలో కథానాయికగా సమంతకు బదులు మరొకరిని తీసుకోబోతున్నారట.
నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత జబర్దస్త్, ఓబేబి అనే సినిమాలను చేసింది. అదేవిధంగా ఆహాలో సమంత నిర్వహించిన సామ్ జామ్ అనే టాక్ షోకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. వీరిద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే చైతూ వలన సమంతని తన సినిమాలో తీసుకోలేకపోతుందట నందిని. ఈ సినిమా కాకపోయినా సమంత ఇతర ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…