Mani Sharma :మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఒకప్పుడు అద్భుతమైన సంగీతంతో శ్రోతలని ఉర్రూతలూగించేవాడు. ఎక్కువగా సినిమా ఆల్భమ్స్లో మణిశర్మ పేరే ఉండేది. రాను రానూ ఆయనకు క్రేజ్ తగ్గింది. అయితే ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత మణిశర్మ మళ్లీ ముంజుపుకున్నాడు. వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు. ఇందులో భాగంగానే చిరంజీవి నటించిన ఆచార్య చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఆచార్య చిత్రం నుండి విడుదలైన లాహే లాహే అనే పాటకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ కూడా రాబట్టింది. అయితే ‘ఆచార్య’ మూవీ టీమ్ సెకండ్ సింగిల్ ‘నీలాంబరి’ పాటను రీసెంట్గా విడుదల చేసింది. ‘నీలాంబరి’ అంటూ సాగే ఈ పాటలో రామ్ చరణ్ తన డ్యాన్స్తో ఆకట్టుకున్నాడు. సిద్ధ అనే పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా.. ఆయన ప్రేయసి నీలాంబరిగా పూజా కనిపించనుంది. అయితే ఈ పాట అంతగా ఆకట్టుకోలేకపోతుందనే టాక్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ సెన్సేషన్గా మారిన థమన్, దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన కంపోజిషన్లతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. మణిశర్మ పాత స్టైల్లోనే కంపోజ్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఆయన గతంలో అద్భుతమైన మ్యూజిక్ అందించినప్పటికీ ఇప్పుడు అంతగా ఇవ్వలేకపోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ధర్మస్థలి కేంద్రంగా ఓ కామ్రేడ్ చేసిన పోరు నేపథ్యంలో సాగే కథనే ఆచార్య మూవీ. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…