Janhvi Kapoor : అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న జాన్వి కపూర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా జాన్వీ కపూర్ తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లింది. ఇలా స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా కొండ ఎక్కుతూ అక్కడ ఉన్న పర్వత ప్రాంతాలను, ప్రకృతి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జాన్వికపూర్ కొండపై కూర్చొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాంతి పడేచోట నన్ను ఉంచండి అంటూ క్యాప్షన్ పెట్టింది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వికపూర్ ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని దోస్తానా 2, మిలి వంటి చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే జాన్వికపూర్ గత కొద్ది రోజుల నుంచి తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…