Fish And Weight Loss : చేపలను తినడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. చేపల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ మనకు చేపల ద్వారా లభిస్తాయి. ఈ క్రమంలోనే తరచూ చేపలను తినాలని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే చేపలను తింటే అధిక బరువు తగ్గవచ్చా, లేదా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి చేపలు నిజంగానే బరువు తగ్గేందుకు దోహదపడతాయా..? చేపలను తింటే బరువు తగ్గుతారా..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపలను తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. అయితే వారంలో ఒకటి, రెండు సార్లు చేపలను తినడం కాదు.. నిత్యం చేపలను తినాల్సిందే. రోజూ 140 గ్రాముల మోతాదులో చేపలను తింటే అధిక బరువు తగ్గుతారని సైంటిస్టులు చెబుతున్నారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తాయి. అందువల్ల బరువు తగ్గుతారు.
ఇక చేపల్లో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మన ఆకలిని నియంత్రిస్తాయి. అందువల్ల తక్కువ ఆహారం తీసుకుంటాం. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. అలాగే కండరాల నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియలో కూడా శరీరంలో కొంత కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అందువల్ల చేపలను తింటే అధిక బరువు కచ్చితంగా తగ్గుతారని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…