Chewing Gum : మనలో అధిక శాతం మందికి చూయింగ్ గమ్లను తినే అలవాటు ఉంటుంది. కొందరు రోజూ అదే పనిగా చూయింగ్ గమ్లను నములుతుంటారు. దీని వల్ల ముఖానికి వ్యాయామం జరుగుతుందని చెప్పి కొందరు చూయింగ్ గమ్లను బాగా తింటుంటారు. అయితే నిజానికి చూయింగ్ గమ్లు మన ఆరోగ్యానికి మంచివి కావట. వాటిని తింటే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
చూయింగ్ గమ్ల తయారీలో E171 (titanium dioxide nano particles) అనే సమ్మేళనాన్ని వాడుతారట. ఇది చూయింగ్ గమ్లకు ఒక నిర్దిష్టమైన రంగును ఇస్తుంది. అయితే మనం చూయింగ్ గమ్ను తిన్నప్పుడు ఈ సమ్మేళనం కూడా మన జీర్ణాశయంలోకి వెళ్లి అటు నుంచి ఇది పేగులలోకి వెళ్లి అక్కడ బాక్టీరియాను వృద్ధి చేసి క్యాన్సర్ వచ్చేలా చేస్తుందట. దీంతో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ వాయిసెస్కీ ఎలుకలపై తాజాగా చేసిన పరిశోధనలో పై విషయం వెల్లడైంది. దీంతో ఎవరూ చూయింగ్ గమ్లను తినరాదని సైంటిస్టులు సూచిస్తున్నారు. అయితే పైన చెప్పిన ఆ E171 అనే పదార్థాన్ని కేవలం చూయింగ్ గమ్లలో మాత్రమే కాదు, పలు ఇతర ఆహార పదార్థా తయారీలోనూ వాడుతారట. కనుక మీరు బయట కొనుగోలు చేసి తినే ప్యాక్డ్ ఫుడ్స్లలో ఈ సమ్మేళనం ఉందో, లేదో వెరిఫై చేసుకుని మరీ ఆ ఆహారాలను తినండి. లేదంటే అనవసరంగా క్యాన్సర్ తెచ్చుకున్న వారవుతారు. ఆ తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…