Chewing Gum : మనలో అధిక శాతం మందికి చూయింగ్ గమ్లను తినే అలవాటు ఉంటుంది. కొందరు రోజూ అదే పనిగా చూయింగ్ గమ్లను నములుతుంటారు. దీని వల్ల ముఖానికి వ్యాయామం జరుగుతుందని చెప్పి కొందరు చూయింగ్ గమ్లను బాగా తింటుంటారు. అయితే నిజానికి చూయింగ్ గమ్లు మన ఆరోగ్యానికి మంచివి కావట. వాటిని తింటే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
చూయింగ్ గమ్ల తయారీలో E171 (titanium dioxide nano particles) అనే సమ్మేళనాన్ని వాడుతారట. ఇది చూయింగ్ గమ్లకు ఒక నిర్దిష్టమైన రంగును ఇస్తుంది. అయితే మనం చూయింగ్ గమ్ను తిన్నప్పుడు ఈ సమ్మేళనం కూడా మన జీర్ణాశయంలోకి వెళ్లి అటు నుంచి ఇది పేగులలోకి వెళ్లి అక్కడ బాక్టీరియాను వృద్ధి చేసి క్యాన్సర్ వచ్చేలా చేస్తుందట. దీంతో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ వాయిసెస్కీ ఎలుకలపై తాజాగా చేసిన పరిశోధనలో పై విషయం వెల్లడైంది. దీంతో ఎవరూ చూయింగ్ గమ్లను తినరాదని సైంటిస్టులు సూచిస్తున్నారు. అయితే పైన చెప్పిన ఆ E171 అనే పదార్థాన్ని కేవలం చూయింగ్ గమ్లలో మాత్రమే కాదు, పలు ఇతర ఆహార పదార్థా తయారీలోనూ వాడుతారట. కనుక మీరు బయట కొనుగోలు చేసి తినే ప్యాక్డ్ ఫుడ్స్లలో ఈ సమ్మేళనం ఉందో, లేదో వెరిఫై చేసుకుని మరీ ఆ ఆహారాలను తినండి. లేదంటే అనవసరంగా క్యాన్సర్ తెచ్చుకున్న వారవుతారు. ఆ తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…