నిరుద్యోగ అభ్యర్థులకు హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్తను తెలిపింది. ఈసీఐఎల్ లో ఖాళీగా ఉన్న ఆర్టిజన్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం ఖాళీగా ఉన్న 40 పోస్టులను భర్తీ చేయడం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఫిట్టర్ ట్రేడ్లో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అసెంబ్లీ ఆఫ్ మెకానికల్, ప్రెసిషన్ మెకానికల్ పని అనుభవం ఉండాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయస్సు 31.08.2021 నాటికి 25 ఏళ్లు ఉండాలి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు మైసూర్ లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నెలకు రూ.18,564 వేతనం చెల్లిస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 17 2021. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు www.gailonline.com అనే వెబ్సైట్ను సందర్శించవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…