జంతువులకు కొత్తగా ఏదైనా వస్తువు కనిపిస్తే అవి మొదట వాటి వద్దకు వెళ్లేందుకు భయపడతాయి. తరువాత నెమ్మదిగా వాటి వద్దకు చేరుకుంటాయి. అవి ఏవైనా ఆట వస్తువులు, క్రీడా వస్తువులు అయితే వాటితో అవి ఆడుకుంటాయి. ఇలాంటి సంఘటనలకు చెందిన వీడియోలను ఇప్పటికే మనం ఎన్నింటినో చూశాం. అయితే తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో ఉన్న ఉమర్కోట్ ప్రాంతంలోని సుకిగావ్ అనే ఏరియాలో అటవీ ప్రాంతంలో రెండు ఎలుగు బంట్లకు ఒక ఫుట్ బాల్ కనిపించింది. దీంతో అవి దాంతో ఆడుకోవడం మొదలు పెట్టాయి. ఎలుగుబంట్లు సరదాగా ఫుట్ బాల్ ఆడుతుండడాన్ని గమనించిన స్థానికులు వాటిని వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీటియో వైరల్గా మారింది.
ఆ వీడియోను పోస్ట్ చేశాక కొన్ని గంటల్లోనే దానికి 20వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు పలు కామెంట్లు కూడా పెట్టారు. ప్రభుత్వాలు సరిగ్గా ప్రోత్సహించాలే కానీ జంతువులు కూడా ఆటలు ఆడుతూ ఒలంపిక్స్ లో గెలుస్తాయని కొందరు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…