జంతువులకు కొత్తగా ఏదైనా వస్తువు కనిపిస్తే అవి మొదట వాటి వద్దకు వెళ్లేందుకు భయపడతాయి. తరువాత నెమ్మదిగా వాటి వద్దకు చేరుకుంటాయి. అవి ఏవైనా ఆట వస్తువులు, క్రీడా వస్తువులు అయితే వాటితో అవి ఆడుకుంటాయి. ఇలాంటి సంఘటనలకు చెందిన వీడియోలను ఇప్పటికే మనం ఎన్నింటినో చూశాం. అయితే తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో ఉన్న ఉమర్కోట్ ప్రాంతంలోని సుకిగావ్ అనే ఏరియాలో అటవీ ప్రాంతంలో రెండు ఎలుగు బంట్లకు ఒక ఫుట్ బాల్ కనిపించింది. దీంతో అవి దాంతో ఆడుకోవడం మొదలు పెట్టాయి. ఎలుగుబంట్లు సరదాగా ఫుట్ బాల్ ఆడుతుండడాన్ని గమనించిన స్థానికులు వాటిని వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీటియో వైరల్గా మారింది.
ఆ వీడియోను పోస్ట్ చేశాక కొన్ని గంటల్లోనే దానికి 20వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు పలు కామెంట్లు కూడా పెట్టారు. ప్రభుత్వాలు సరిగ్గా ప్రోత్సహించాలే కానీ జంతువులు కూడా ఆటలు ఆడుతూ ఒలంపిక్స్ లో గెలుస్తాయని కొందరు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…