Sit On Floor : సాధారణంగా ఇళ్లలో చాలా మంది భోజనం చేసేటప్పుడు నేలపై కూర్చుంటారు. డైనింగ్ టేబుల్ సదుపాయం ఉండేవారు కుర్చీలపై కూర్చుని తింటారు. ఇక కొందరు మంచాలపై, సోఫాల్లో కూర్చుని భోజనం చేస్తుంటారు. అయితే నేలపై కూర్చుని భోజనం చేసేవారు మాత్రం ఒక నియమాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నేలపై కూర్చుని భోజనం చేసేటప్పుడు నేలపై కచ్చితంగా పీట, చాప, వస్త్రం వంటి వాటిలో ఏదో ఒక దాన్ని వేసుకుని దానిపై కూర్చుని మాత్రమే భోజనం చేయాలి. కటిక నేలపై అస్సలు కూర్చోరాదు. కేవలం భోజనం చేసేటప్పుడు మాత్రమే కాదు, అసలు ఎప్పుడు నేలపై కూర్చున్నా.. కింద ఏదో ఒకటి వేసుకుని దానిపై కూర్చోవాలి. అంతేకానీ.. కటిక నేలపై కూర్చోరాదు.
మన శరీరంలో సహజంగానే విద్యుత్ ప్రవహిస్తుంటుంది. విద్యుత్ ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. అయితే నేలపై ఏమీ వేసుకోకుండా కటిక నేలపై అలాగే కూర్చుంటే మన శరీరంలో నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ బయటకు పోతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకని నేలపై ఎప్పుడైనా సరే.. దేనికోసమైనా సరే.. కూర్చుంటే.. కచ్చితంగా ఏదో ఒకటి వేసుకుని దానిపై మాత్రమే కూర్చోవాలి. అంతేకానీ.. కటిక నేలపై కూర్చోరాదు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…