Pradhuman Singh Tomar Cleaned Toilets in Government School : ప్రజలు వేసిన ఓట్లతో ప్రజా ప్రతినిధులుగా గెలిచే నేతలు తిరిగి ప్రజల ముఖం చూడరు. వారి సమస్యలను పట్టించుకోరు. చాలా మంది ప్రజా ప్రతినిధుల వ్యవహారం ఇలాగే ఉంటుంది. కానీ కొందరు మాత్రం నిజమైన నాయకులమని నిరూపిస్తున్నారు. తాము ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేసేందుకు మాత్రం వెనుకాడడం లేదు. ఆ మధ్యప్రదేశ్ మంత్రి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారని చెప్పవచ్చు.
మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ తాజాగా అక్కడి గ్వాలియర్లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడ కొందరు బాలికలు పాఠశాలలో టాయిలెట్లు శుభ్రంగా లేవని ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన తోమర్ స్వయంగా రంగంలోకి దిగి ఆ పాఠశాలలో ఉన్న టాయిలెట్లను శుభ్రం చేశారు.
అయితే ఆయన ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల ఫిర్యాదు మేరకు ఆయన ఇలాగే టాయిలెట్లను శుభ్రపరిచారు. ఈ క్రమంలోనే తోమర్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిజమైన ప్రజా ప్రతినిధి అంటే ఇలాగే ఉండాలని అభినందిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…