Pradhuman Singh Tomar Cleaned Toilets in Government School : ప్రజలు వేసిన ఓట్లతో ప్రజా ప్రతినిధులుగా గెలిచే నేతలు తిరిగి ప్రజల ముఖం చూడరు. వారి సమస్యలను పట్టించుకోరు. చాలా మంది ప్రజా ప్రతినిధుల వ్యవహారం ఇలాగే ఉంటుంది. కానీ కొందరు మాత్రం నిజమైన నాయకులమని నిరూపిస్తున్నారు. తాము ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేసేందుకు మాత్రం వెనుకాడడం లేదు. ఆ మధ్యప్రదేశ్ మంత్రి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతారని చెప్పవచ్చు.
మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ తాజాగా అక్కడి గ్వాలియర్లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడ కొందరు బాలికలు పాఠశాలలో టాయిలెట్లు శుభ్రంగా లేవని ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన తోమర్ స్వయంగా రంగంలోకి దిగి ఆ పాఠశాలలో ఉన్న టాయిలెట్లను శుభ్రం చేశారు.
అయితే ఆయన ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల ఫిర్యాదు మేరకు ఆయన ఇలాగే టాయిలెట్లను శుభ్రపరిచారు. ఈ క్రమంలోనే తోమర్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిజమైన ప్రజా ప్రతినిధి అంటే ఇలాగే ఉండాలని అభినందిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…